<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel xmlns:atom="http://www.w3.org/2005/Atom"><title>Stories in Telugu</title><link>http://dmurali62.blog.co.uk/</link><atom:link xmlns:atom="http://www.w3.org/2005/Atom" rel="self" href="http://dmurali62.blog.co.uk/feed/rss2/posts/"/><description></description><language>en-EU</language><generator>MokoFeed</generator><ttl>10</ttl><image><title>Stories in Telugu</title><link>http://dmurali62.blog.co.uk/</link><url>http://data5.blog.de/design/preview/c1/d5c0d82ceef7124083b821e39c06bf_160x200.jpg</url></image><item><title>తలవంపులు అనే సిగ్గు కథ!</title><link>http://dmurali62.blog.co.uk/2009/11/08/3108-3122-3125-3074-3114-3137-3122-3137-3077-3112-3143-3128-3135-3095-3149-3095-3137-3093-7331157/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-11-08:/2009/11/08/3108-3122-3125-3074-3114-3137-3122-3137-3077-3112-3143-3128-3135-3095-3149-3095-3137-3093-7331157/</guid><pubDate>Sun, 08 Nov 2009 14:48:27 +0100</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/11/08/3108-3122-3125-3074-3114-3137-3122-3137-3077-3112-3143-3128-3135-3095-3149-3095-3137-3093-7331157/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>story-</category><comments>http://dmurali62.blog.co.uk/2009/11/08/3108-3122-3125-3074-3114-3137-3122-3137-3077-3112-3143-3128-3135-3095-3149-3095-3137-3093-7331157/#comments</comments></item><item><title>రాంరళీయం-సందేహాలూ-సమాధానాలు-2.</title><link>http://dmurali62.blog.co.uk/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610431/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-07-29:/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610431/</guid><pubDate>Wed, 29 Jul 2009 12:09:06 +0200</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610431/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%B9</category><comments>http://dmurali62.blog.co.uk/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610431/#comments</comments></item><item><title>రాంరళీయం! సందేహాలూ-సమాధానాలు-1.</title><link>http://dmurali62.blog.co.uk/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610335/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-07-29:/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610335/</guid><pubDate>Wed, 29 Jul 2009 11:49:31 +0200</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610335/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%B9</category><comments>http://dmurali62.blog.co.uk/2009/07/29/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3128-3074-3110-3143-3129-3134-3122-3138-3128-3118-3134-3111-3134-3112-3134-3122-3137-6610335/#comments</comments></item><item><title>దిష్టి!! story-</title><link>http://dmurali62.blog.co.uk/2009/06/17/3110-3135-3127-3149-3103-3135-story-6323584/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-06-17:/2009/06/17/3110-3135-3127-3149-3103-3135-story-6323584/</guid><pubDate>Wed, 17 Jun 2009 12:44:40 +0200</pubDate><description>	&lt;p&gt;దిష్టి!!(సరదాకి ఆట విడుపు మధ్యలో చిన్న కథ.) &lt;/p&gt;
	&lt;p&gt;  విమలమ్మ గారికి వయస్సుపై బడింది.కళ్లు పత్తిగింజల్లా తయారయ్యాయి. వాటిలో కాటరాక్టు ముదిరి కళ్లు అస్సలు కనిపించట ల్లేదు.అందుకోసం ఆమె కళ్లు చించుకుని చూస్తుంది ఏ కొద్దిగానైనా కనిపించక పోతుందా అని.ఏదో లీలగా మనుష్యుల ఆకారాలూ చిన్ని వెలుతురూ కనిపించినట్టే అనిపిస్తుంది. ఆ కళ్లు ఏదో ఎదర వస్తువుందని ఊహించుకుని పక్కకు తప్పుకుందుకు పని చేస్తున్నాయి. కూతురు శారద తన కూతురు భవానీకి గదిలో అన్నం పెడుతున్నట్టుంది. భవానీ అంటే తనకీ ఇష్టమే! ఎంతైనా మనుమరాలు కదా? అయితే  ఆగదిలోకి విమలమ్మ అడుగు పెట్టిందో లేదో శారద గట్టిగా అరిచింది-"వెధవ కళ్లంటూ వెధవ కళ్లు.ఎప్పుడూ తిండి తినని ముఖంలా ఒకటే ఆకలి కళ్లు.దిష్టి కళ్లంటూ దిష్టి కళ్లు! థేబిరించుకుని ఎలా చూస్తోందో? నరుల కంటికి నల్ల రాయి బద్దలౌతుందే భవానీ! ఉండమ్మా నీకు దిష్టి తీసేస్తాను.కాటికి కాళ్లు చాపుకున్నా ఇంకా కూటి మీద ధ్యాసా రంధీ ఈ ముసిల్దానికి పోలేదు.ఎవరినీ ఎదురుకుండా కూచుని అన్నం తిననివ్వదు", అంటూ పెడుతున్న అన్నం కాస్తా దిష్టి తీసేసి బయట పారేసింది శారద. విమలమ్మ గారి మనసు చివుక్కు మంది.కళ్లంటే కనిపించవు కానీ వెధవ మనస్సనేదొకటుండి చచ్చింది కదా! కూతురన్న మాట ఆ మనసుని  ముల్లులా పొడిచింది.కనిపించని కళ్లైనా నీటి చలమలై వర్షిస్తాయి.&lt;br&gt;
విమలమ్మ గారి కళ్లు జల జల కన్నీళ్లు కార్చాయి. "ఎందుకే నోరు పారేసుకుంటావు? నా కళ్లు కనిపించి చావవే! ఇక అవేమి నీ కూతురు తిండిని దిష్టి పెట్ట గలవు?" అని వల వలా ఏడ్చింది విమలమ్మ!&lt;br&gt;
"ఏమో నాకేం తెలుసు దిష్టి అనేది ఉందో లేదో నీకే తెలియాలి" అంటూ తన పిల్లని తీసుకుని మరో గదిలోకి వెళ్లింది శారద.&lt;br&gt;
విమలమ్మ గార్కి తన గతం గుర్తొచ్చింది. అప్పుడు తను మంచి వయస్సులో ఉంది. ఎవరికీ పిల్లలు పుట్టనట్టు తనకే పిల్లలు పుట్టినట్టు ఎంతో అపురూపంగా శారదను పెంచింది.నిముష నిముషానికీ తన కూతురికి దిగదుడుపులు తీసేది.ప్రతి అమావాస్యకీ గుమ్మడి కాయా,రోజు విడిచి రోజు నిమ్మ కాయా దిగదుడుపు తీసేది.ఆ రోజుల్లో కూతురు శారద తన చక్రాల్లాటి కళ్లు తెరిచి ఇదంతా ఆశ్చర్యంగా చూసేది.ఇక శారదకు అన్నం పెట్టేటప్పుడు గదిలోకి పొరబాటున అత్తగారు వచ్చిందంటే ఆవిడ పని అయిపోయేదే!కుక్క మీదా పిల్లి మీదా పెట్టి ఎక్కడ లేని తిట్లూ అత్తని తిట్టేది. పాపం అప్పుడు విమలమ్మ అత్త గారి కళ్లు ఉత్త గాజు గోళాలే! ఆ గోళాల్లోకి వెలుతురు ప్రసరించేది కాదు. ఆవిడకు రక్త పోటు ఎక్కువై, ఆప్టిక్ నెర్వ్ దెబ్బ తిని చూపు పోయింది.అయినా ఆవిడ అందరికీ మిడిగుడ్లేసుకు చూస్తున్నట్టే కనిపించేది. అందువల్ల ఆ రోజుల్లో విమలమ్మ తన కూతురు శారదకు తిండి పెట్టేటప్పుడు పొరబాటున ఎవరైనా చూశారంటే దిష్టి తీసి ఆ కంచంలోనిదంతా కుక్కకో పిల్లికో పారేసేది. ఎదురుగా ఎవరైనా ముష్టి వాళ్లొస్తే వాళ్లు తెగ బాధ పడే వారు."అదేంటమ్మా అల్లా కూడుని దిష్టి తీసి కుక్కలకో-పిల్లికో పారబోస్తారు. ఆ కబళ మేదో మా బొచ్చెలో పారేసినా మేము ఒక పూట ఆ తిండి తిని బతకమా" అనే వాళ్లు.&lt;br&gt;
విమలమ్మ వాళ్ల మీద కూడా విరుచుకు పడేది."దరిద్ర గొట్టు కళ్లు.ఎప్పుడూ మీకు ఆకలే! ఎంత తిన్నా మీ ఆకలి చావదు.అందుకే మా పిల్ల అన్నం తింటూ వుంటే మీరు యావగా చూస్తారు.ఇంకా అన్నం తింటే నా పిల్లకి అరుగుతుందా పాడా?మీ కళ్లు పడ్డ ఆ అన్నం మీరు తిన్నా మీకూ చేటే! అందుకే జంతువులకి పడేస్తాను. అనేది.గతమంతా తలుచుకుని విమలమ్మ గారు "తనకీ శాస్తి జరగ వలసిందే!ఎవరు చేసుకున్న పాపం వారిని వెంటాడుతుంది.అతి ప్రేమ ఈ నా కూతురు శారద మీద చూపి ఇప్పుడు కాటికి కాళ్లు జాపుకున్న ఈ వయసులో ఇలాటి మాటలు పడుతున్నాను", అంటూ బిగ్గరగా ఏడ్వ సాగింది.&lt;br&gt;
అప్పుడుశారద వచ్చి తన అమ్మ విమలమ్మను&lt;br&gt;
ఓదార్చింది-"అమ్మా!నిజానికి ఏ కళ్లూ దిష్టి కళ్లు కావు.చూపులతో ఎవరూ దిష్టి కొట్టి తినే తిండిని పాడు చేయ లేరు.ఈ విషయం నీ కెన్నో సార్లు చెప్పి చూసి విసిగి పోయాను. ఇప్పటికైనా అలా మనం మాటాడితే ఎదర వారి మనసు ఎంత నొచ్చుకుంటుందో తెలిపేటందుకే అలా మాటాడాను.నాకు తెలుసమ్మా నీ కళ్లు కనిపించవనీ అందులో పువ్వులేశాయనీ.ఇలా&lt;br&gt;
నాకూతురు ముందు దిగదుడుపులు నూనె గరిటెలతోనూ వాటితోనూ పెడుతుంటే రేపు ఇదే ఛాదస్తం దాన్ని వెంటాడి మరో విమలమ్మలా తయారౌతుంది. అందుకే నీకు కనువిప్పు కోసం అలా అన్నానమ్మా! ఏమనుకోకు",అని సముదాయించింది.&lt;br&gt;
విమలమ్మ మనస్సు తాను చేసిన తప్పు తన కూతురు శారద చెయ్యబోవటం లేదని తెలిసి ఆనందించింది!
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/06/17/3110-3135-3127-3149-3103-3135-story-6323584/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%A6%E0%B0%B7%E0%B0%9F-story</category><category>story-10</category><comments>http://dmurali62.blog.co.uk/2009/06/17/3110-3135-3127-3149-3103-3135-story-6323584/#comments</comments></item><item><title>రాంరళీయ షడ్వేదం చతుర్థ దివస పంచ ప్రసూనములు!</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/19/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3098-3108-3137-3120-3149-3109-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149--5969628/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-19:/2009/04/19/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3098-3108-3137-3120-3149-3109-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149--5969628/</guid><pubDate>Sun, 19 Apr 2009 11:44:40 +0200</pubDate><description>	&lt;p&gt;          రాంరళీయ షడ్వేదం చతుర్థ దివస పంచ ప్రసూనములు!&lt;br&gt;
     మిస మిస వయసున లలనల&lt;br&gt;
           ఇసురిసురని పొంద గోరి ఇటునటులైతిన్&lt;br&gt;
           రుస రుస లాడక నను నీ&lt;br&gt;
           ముసి ముసి నగవుల దనర్చు మోహన మురళీ!(16)&lt;br&gt;
      తప్పులవిచేస్తిని యపుడు&lt;br&gt;
            ఇప్పట్టున పట్టు వీడి యిట్లైతినిరా&lt;br&gt;
            ముప్పది నికరానున్నది&lt;br&gt;
            ముప్పు తప్పింపగదవె మోహన మురళీ!(17)&lt;br&gt;
      లోకము మెచ్చంగ వలెను&lt;br&gt;
            మా,కరదీపిక యితండు మాత్రమె యనుచున్&lt;br&gt;
            ఏ కరణి మనిషి బతికిన&lt;br&gt;
            మోకరిలు జనములు చెపుమ మోహన మురళీ! (18)&lt;br&gt;
      జగదేక వంద్యు నెప్పుడు&lt;br&gt;
            భగవంతునిగా తలంతు భయ నాశముకై&lt;br&gt;
            ఖగవాహనునిక కొలిచెద&lt;br&gt;
            మొగమును చూపర ముకుంద మోహన మురళీ! (19)&lt;br&gt;
      పరిపూర్ణత పొందుట యని&lt;br&gt;
            తరసాధ్యంబెవెనికైన తామెలకువతో&lt;br&gt;
            నిరతము చదివిన శాస్త్ర&lt;br&gt;
            మ్ము,రయమున పెరుగును గాన మోహన మురళీ!(20)   &lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/19/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3098-3108-3137-3120-3149-3109-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149--5969628/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%B7%E0%B0%A1%E0%B0%B5%E0%B0%A6</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/19/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3098-3108-3137-3120-3149-3109-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149--5969628/#comments</comments></item><item><title>రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/18/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3108-3139-3108-3136-3119-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149-3120--5964068/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-18:/2009/04/18/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3108-3139-3108-3136-3119-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149-3120--5964068/</guid><pubDate>Sat, 18 Apr 2009 07:50:54 +0200</pubDate><description>	&lt;p&gt;          రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు.&lt;br&gt;
       నారాయణ యను నామము&lt;br&gt;
              పోరా!చేయకుర యనిన ఫో,పొమ్మనుచున్&lt;br&gt;
              కోరి వదలించుకోవలె&lt;br&gt;
              మోరమతనిది గనరాదు మోహన మురళీ!(11) &lt;/p&gt;
	&lt;p&gt;       సామాన్యులకును అనుభవ&lt;br&gt;
              మౌ,మాన్యత నిచ్చెడి పరమౌషధముర నీ&lt;br&gt;
              నామస్మరణంబెపుడును&lt;br&gt;
              మోమును చూపర ముకుంద మోహన మురళీ!(12) &lt;/p&gt;
	&lt;p&gt;       ఏదేవుని యే తలతునొ&lt;br&gt;
              నాదిక్కనియా ముకుందునకె యర్పింతున్&lt;br&gt;
              నాది యనునదేదయి నను&lt;br&gt;
             మోదము తోడ ముకుంద మోహన మురళీ!!(13) &lt;/p&gt;
	&lt;p&gt;      గతి నిర్దేశం బీవై&lt;br&gt;
             మతి మాలి గతి చెడెడి నను మలచగ నెపుడున్&lt;br&gt;
             అతిశీఘ్రముగను రావే!&lt;br&gt;
      ముతుక వయో వృద్ధుడైతి మోహన మురళీ!(14)&lt;/p&gt;
	&lt;p&gt;      అవ్వలనివ్వల కావలి&lt;br&gt;
            నివ్వగ ఆద్యంతమందు నీవే నాకున్&lt;br&gt;
            దివ్వెవు కావలె ముద్దుల&lt;br&gt;
            మువ్వలధారీ ముకుంద మోహన మురళీ! (15)   &lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/18/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3108-3139-3108-3136-3119-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149-3120--5964068/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%B7%E0%B0%A1%E0%B0%B5%E0%B0%A6</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/18/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-3108-3139-3108-3136-3119-3110-3135-3125-3128-3114-3074-3098-3114-3149-3120--5964068/#comments</comments></item><item><title>రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/17/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3110-3149-3125-3135-3108-3136-3119-3114-3074-3098-3114-3149-3120-3128-3138-3112-3118-3137-3122-5960175/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-17:/2009/04/17/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3110-3149-3125-3135-3108-3136-3119-3114-3074-3098-3114-3149-3120-3128-3138-3112-3118-3137-3122-5960175/</guid><pubDate>Fri, 17 Apr 2009 12:28:47 +0200</pubDate><description>	&lt;p&gt;             రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.&lt;br&gt;
                థామము నీది విశాల&lt;br&gt;
                 మ్మే!మాకును చోటు గలదు మిత్రమ యందున్&lt;br&gt;
                 కామన ఇది నాది అరసి&lt;br&gt;
                 మోమును చూపర ముకుంద మోహన మురళీ! (6)&lt;br&gt;
        ఏమని కొలిచిన నిన్నే&lt;br&gt;
               మేమని తలిచిన  దయ గొని మీటెదవో యీ&lt;br&gt;
               నా, మనమును చెప్పగదే?!&lt;br&gt;
        మోమును చూపుచు ముకుంద మోహన మురళీ! (7)&lt;br&gt;
        కామితము దీర్పగరావ&lt;br&gt;
               దేమిర? నా ఈప్సితములవి  శుభకరములౌ&lt;br&gt;
               టేమియు వింతర?! నీ నగు&lt;br&gt;
               మోమును గాంచగ ముకుంద మోహన మురళీ!(8)&lt;br&gt;
       మోమును గనకున్నను ఆ&lt;br&gt;
               రామము నా కేదిరా?విరామము నీయా&lt;br&gt;
               రామము నందుండుగదా?!&lt;br&gt;
       మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(9)&lt;br&gt;
       మోమును గనకున్నను ఆ&lt;br&gt;
               రామము నా కేదిరా?విరామము నీయా&lt;br&gt;
               రామము నందుండుగదా?!&lt;br&gt;
       మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(10)    &lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/17/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3110-3149-3125-3135-3108-3136-3119-3114-3074-3098-3114-3149-3120-3128-3138-3112-3118-3137-3122-5960175/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%A6%E0%B0%B5%E0%B0%A4</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/17/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3110-3149-3125-3135-3108-3136-3119-3114-3074-3098-3114-3149-3120-3128-3138-3112-3118-3137-3122-5960175/#comments</comments></item><item><title>రాంరళీయం</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/16/3120-3134-3074-3120-3123-3136-3119-5953709/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-16:/2009/04/16/3120-3134-3074-3120-3123-3136-3119-5953709/</guid><pubDate>Thu, 16 Apr 2009 11:41:04 +0200</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-పద్యములు -తొలి అయిదు ప్రసూనములు.&lt;br&gt;
కం|| శ్రీ గణ నాథుని తొల్లిని&lt;br&gt;
      వాగీశ్వరి వాణి సిథ్థి వడయ ,మలిని - నే&lt;br&gt;
      వేగము షడ్వేద రవళి&lt;br&gt;
      మోగగ జేయగ నుతింతు మోహన మురళీ||-1.&lt;br&gt;
కం|| తొలుత గణపతిని విఘ్నము&lt;br&gt;
      తొలగ ; తదుపరి నిక వాణి తోడుగ దైవం&lt;br&gt;
      బుల నందర కొలిచి విషయ&lt;br&gt;
      ముల దెల్పెద వివరముగ నీకు మోహన మురళీ|| -2.&lt;br&gt;
కం|| శ్రీ మద్భగవద్గీతను&lt;br&gt;
      నే మహనీయుడు జనులకు నెఱుక బరచెనో&lt;br&gt;
      ఆ మహనీయుని దలవగ&lt;br&gt;
      మోమును జూపర ముకుంద మోహన మురళీ || (3)&lt;br&gt;
కం|| తల్లి అన సూయ కోరగ&lt;br&gt;
      తొల్లి,మువురు దైవములును తుదకు కలిసిరా&lt;br&gt;
      తల్లి కడుపున పుటుక కై&lt;br&gt;
      ముల్లె మనకు ధారవోయ మోహన మురళీ ||  (4)&lt;br&gt;
కం||  ఆ మువ్వురు మూర్తులె;మని&lt;br&gt;
       షై మహినిజనించిలనరి షడ్వర్గమ్ముల్&lt;br&gt;
       కామ పిశాచాదులబడి&lt;br&gt;
       మోమాటుల నుద్ధరింప మోహన మురళీ||  (5)&lt;br&gt;
  అటువంటి గురు దేవులైన శ్రీ గురు దత్తాత్రేయుని మనసులో స్మరించి,మాన వాళి సవ్య మైన మార్గం నడిచేటందుకు వీలుగా,ఆయన తన వాక్సిథ్థిని నాకు అందించి నన్నీ వేద రచనను సవ్యంగా పూర్తి చేయించ మని కోరి ప్రార్థిస్తూ మొదలు పెడ్తున్నాను. నా ఈ కావ్యానికి ముందు నా వంశానుక్రమణికను  తెలియ బరుచుకుంటున్నాను.
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/16/3120-3134-3074-3120-3123-3136-3119-5953709/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/16/3120-3134-3074-3120-3123-3136-3119-5953709/#comments</comments></item><item><title>శ్రీ రాంరళీయ షడ్వేదం!! IV</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/15/3126-3149-3120-3136-3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-iv-5948553/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-15:/2009/04/15/3126-3149-3120-3136-3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-iv-5948553/</guid><pubDate>Wed, 15 Apr 2009 13:58:20 +0200</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/15/3126-3149-3120-3136-3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-iv-5948553/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B6%E0%B0%B0-%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%B7%E0%B0%A1</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/15/3126-3149-3120-3136-3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-iv-5948553/#comments</comments></item><item><title>రాంరళీయం-V</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-v-5948457/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-15:/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-v-5948457/</guid><pubDate>Wed, 15 Apr 2009 13:41:00 +0200</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-v-5948457/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-v</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-v-5948457/#comments</comments></item><item><title>రాంరళీయం-III</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-iii-5947988/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-15:/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-iii-5947988/</guid><pubDate>Wed, 15 Apr 2009 12:07:09 +0200</pubDate><description>	&lt;p&gt;   హిందువులు మనిషినీ ఇతర జీవ రాసులనన్నిటినీ దైవంగా భావిస్తారు. ఆకలితో వచ్చిన అతిథిని- (ఆకలితో వచ్చిన జంతువు నైనా) అతిథిని (తిథి-వారం నక్షత్రం లేకుండా వచ్చేవాడు అతిథి.)వానిని "అతిథి దేవో భవ!",అంటారు.వారు ఇంటికి అతిథి వస్తే,ముందు అతిథికి భోజనం (అన్న పానాదులు ) చూశాకే తాము భోజనం చేస్తారు.కుక్షింభరత్వంతో ఎవరైనా ఈ ధర్మాన్ని ఆచరించరనే అనుమానంతో,అతిథిని దైవ స్వరూపుడు అని చెప్పారు.ఇప్పటికి హిందువుల దైవాల లిస్టు ఇది అనుకుంటే రాను రాను ఆ లిస్టు పెరుగుతూ పోతుంది. 1.మాతృదేవోభవ.2.పితృదేవోభవ.3.ఆచార్య (గురు)దేవోభవ.4.అతిథి దేవోభవ.ఇవి కాక వారికి సత్యమన్నది దైవం! "సత్యం వద ",వారి సూక్తి.అసత్యమాడినందువల్ల జరిగే అనర్థాలగూర్చీ,అసత్య దోషం వల్ల అంటే పాపం గూర్చీ వారికి ఎన్నో కథలున్నాయి.ఏకంగా సత్య హరిశ్చంద్రుడని ఆయనపైన ఒక కథేవుంది.ఇన్ని చెప్పినా కొన్ని రాయితీలు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చారు.మాన-ప్రాణ -ధన హాని,వైవాహికములందు బొంకవచ్చునన్నారు. అయితే ఇటువంటి అబద్ధంకూడా,అనృత దోషాన్నించి తప్పించ లేదు. దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందే! ఉ|| ధర్మ రాజు యుద్ధంలో "అశ్వత్థా మా హతః కుజరః" అన్నందుకు (కుంజరః అని మెల్లిగా అన్నందుకే ఒక సారి నరకం చూడాల్సిన గతి పట్టిందనే కథ వుంది.అలాగే- శివుని జటాజూటాన్ని బ్రహ్మ చూశాడని తలతో చెబుతూ తోకతో చూడ లేదని అబద్ధపు సాక్ష్యం యిచ్చినందుకు&lt;br&gt;
ఆవుకు శాపం "ఉదయాన్నే ఆవు ముఖం చూస్తే పాపమనీ-తోక చూస్తే పుణ్యమనీ శివుడు ఇచ్చాడు. మొగలి పువ్వు అబద్ధమాడినందుకు పూజార్హతని కోల్పోయింది.ఇలాటి కథలు ప్రచారం చేసి,సత్యమేవ జయతే అని ఎవరూ అబద్ధమాడకుండా తెలివి తేటలతో దైవం పేరిట కట్టడి చేశారు.ఇంత చక్కటి పద్ధతి అది?!సరే! రాజులు అబద్ధమాడినట్లు తెలిస్తే వేసే శిక్షలు కూడా కట్టడి చేశాయి.అయినా రాజాస్థానాల్లో కొన్ని పరిస్థితుల్లో అబద్ధమాడినందుకు శిక్ష పడదు.అంత మాత్రాన ఆ వ్యక్తి శిక్ష నించి తప్పించుకున్నట్టు కాదు. దైవ సన్నిధిలో శిక్ష అనుభవించాల్సిందే! అందుకోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.ఇన్ని చేసినా పాపం తొలిగితే తొలుగుతుంది-లేకుంటే లేదు! దీని వల్ల ప్రాణంపోయినా అబద్ధమాడని పరిస్థితిలోనికి మనుష్యులను తీసికెళ్లారు. అందువల్ల నిక్కచ్చిగా వున్న వేదాలు మార్పు చేర్పులు లేకుండా నేటి దాకా వచ్చాయి.&lt;br&gt;
పర మతస్థులను ఆదరించే సహన గుణం హిందువులకు వుంది. " సహనావవతు-సహనౌ భునక్తు-సహవీర్యం కరవావహై,తేజస్వినావధీతమస్తు,మా విద్విషావహై, ఓం శాంతిః,శాంతిః శాంతిః!!" అని చదువుతారు.హిందువులు పర మతాన్ని ఎందుకాదరించారంటే- ఎవరు ఏ విథంగా ప్రయత్నించినా , అన్ని మార్గాలూ దేవుని చేరేటందుకేననీ,ఇతర మతాల వారు చెప్పేదాంట్లో కూడా సత్యముందనీ-(సత్యం హిందువుకు దైవం.తాను అబద్ధ మాడడు కాన ఇతర మతానుయాయులూ అబద్ధాలాడరని నమ్మిక)అందువల్ల ఎవరేది దైవం విషయంలో చెప్పినా వారు నమ్మేస్తారు. దేవుని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా చూడ గలమని వారు నమ్మిన కారణాన పరమతస్థులు చెప్పే మాటలపై కూడా వారికి నమ్మకం గురీ కుదిరాయి.పైగా పరమతాలను స్వీకరించిన హిందువులు వారి మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు తమ వద్ద నున్న మనోనిశ్చలతతో!ఇదే విధంగా పర మతానుయాయులూ హిందూమతంలో ఆచరించే పద్ధతిలో పయనించి,ఉన్నత శిఖరాలనధిరోహించి మిగిలిన వారికి ఆదర్శ ప్రాయులయ్యారు. ఉ|| కబీరు,తుకారాం ముస్లిమ్ మతంలోని వారు. నేడు -హరే కృష్ణ అనుయాయులూ,సాయి భక్తులూ,రజనీష్ భక్తులూ ఇలా హిందూ వేదాంతుల వెనుక పడిన వారూ కనిపిస్తున్నారు. అలాగే హిందువులు కేరళ లోని సద్బ్రాహ్మణులు అనుకున్న వారు నంబూద్రులు కొందరు మొట్ట మొదటిగా క్రైస్తవ మతం స్వీకరించి ఆ మతానికి ప్రాచుర్యం కల్పించారు. హిందూ మతానికి ఫుల్ స్టాప్ లేదు. అందువల్ల అది విస్తరిస్తూ పోతోంది.మిగిలిన మతాలకి ఫుల్ స్టాప్ పెట్టి -వీడే దేవుడు! ఇలాగే మాగ్రంథంలో రాయబడి వుంది అని అలాగే ఫాలో అవాలి అన్న కారణంగా ఆ మతాలు ఎదరకు వెళ్లకుండా అక్కడితో ఆగిపోయి సంకుంచించుకు పోతున్నాయి. సత్యాన్వేషణకు హిందూ మతం వెసులుబాటు కల్పించిన కారణంగా ఎవరికి వారు ఎవరి పద్ధతిలో వారు దేవుని దర్శించే ప్రయత్నం చెయ్యాలి అనబట్టి వారి మతంలోనించి అనేక మతాలు కుప్ప తిప్పలుగా పుట్టుకొచ్చాయి.తమ మతం కాని దాన్ని సైతాను మతమనిగానీ,తమ మతాన్ని అనుసరించని వానిని చంపడమన్నదిగానీ వారు బోధించలేదు. అందువల్ల అన్ని మతాలకూ హైందవం తల్లి -తండ్రి గానీ అయింది.హైందవమ్నించి పుట్టిన మతాలు-బౌద్ధం,సిక్కిజమ్ ,పార్శీ మతం,జైనిజమ్ ,శాక్తేయం,శైవం,నారాయణీయం, ఇవన్నీ హైందవంలోంచే పుట్టాయి.క్రైస్తవంలో కేథలిక్కులూ-ప్రొటెస్టెంట్లూ,ఇలా విడినా వారు కొలిచే దైవం మారలా!ముస్లిమ్‌సు లో షియాలూ-సున్నీలూ అని ఎన్నో తేడాలున్నా వారి దైవం మారలా! కాని హిందూ దైవం రూపు రేఖలూ మార్చుకున్నాడు,వారి మతానుచారాలూ మారాయి హైందవం నించి పుట్టిన ఉప మతాల్లో!&lt;br&gt;
To be continued-(ఇంకావుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-iii-5947988/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-iii</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/15/3120-3134-3074-3120-3123-3136-3119-3074-iii-5947988/#comments</comments></item><item><title>రాంరళీయ షడ్వేదం-II</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-ii-5943653/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-14:/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-ii-5943653/</guid><pubDate>Tue, 14 Apr 2009 16:31:00 +0200</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-ii-5943653/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%B7%E0%B0%A1%E0%B0%B5%E0%B0%A6</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-3074-ii-5943653/#comments</comments></item><item><title>రాంరళీయ షడ్వేదం!!</title><link>http://dmurali62.blog.co.uk/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-5942610/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-04-14:/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-5942610/</guid><pubDate>Tue, 14 Apr 2009 12:55:12 +0200</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-5942610/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%B7%E0%B0%A1%E0%B0%B5%E0%B0%A6</category><comments>http://dmurali62.blog.co.uk/2009/04/14/3120-3134-3074-3120-3123-3136-3119-3127-3105-3149-3125-3143-3110-5942610/#comments</comments></item><item><title>రాంరళీయం-అనుబంధ వ్యాసం-1 and 2.&amp;3</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/19/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3077-3112-3137-3116-3074-3111-3125-3149-3119-3134-3128-3074-5403997/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-19:/2009/01/19/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3077-3112-3137-3116-3074-3111-3125-3149-3119-3134-3128-3074-5403997/</guid><pubDate>Mon, 19 Jan 2009 08:46:19 +0100</pubDate><description>&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/19/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3077-3112-3137-3116-3074-3111-3125-3149-3119-3134-3128-3074-5403997/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%85%E0%B0%A8%E0%B0%AC%E0%B0%A7</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/19/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3077-3112-3137-3116-3074-3111-3125-3149-3119-3134-3128-3074-5403997/#comments</comments></item><item><title>రాంరళీయం:-16.ఆ Fantasy</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-3078-fantasy-5377032/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-14:/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-3078-fantasy-5377032/</guid><pubDate>Wed, 14 Jan 2009 17:10:11 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం:-16.ఆ&lt;br&gt;
(ఆకాశంలో కొంత దూరం వెళితే వాయువుండ దనీ అది శూన్య ప్రదేశ మనీ,అక్కడుండే వ్యవస్థ కాలాతీతమైన దనీ. అక్కడవుండే వస్తువులపై పీడన శక్తి లేని కారణంగా వాటికి బరువుండదనీ తెలుసుకున్నారు. అయితే space అంటే శూన్య ప్రదేశమా?! కాదు. అక్కడ విశ్వ ధూళి వుంటుంది.ప్లాస్మా వుంటుంది. అది గ్రహాల మధ్యనున్న నిర్దిష్ట దూరాలని శాసిస్తుంది. గ్రహ గతులకీ దానికీ మధ్యన అనుబంధం వుంటుంది. మన రక్తంలో ప్లాస్మా వుంది.అది మన శరీర వ్యవస్థను నడిపిస్తుంది. ఈ విశ్వంలోని సౌర కుటుంబం యావత్తూ ఆ ప్లాస్మాతో ముడి పడి వుంది.) ఈ బ్రాకెట్టులోనున్న దంత నాఊహ! నిజం కాకపోవచ్చు.&lt;br&gt;
ఇప్పుడు చివరగా మనం "దేవుడున్నాడా?",అని ఆలోచిస్తే ఉన్నాడనే చెప్పి తీరాలి. అంతర్ -బాహిర్ స్థితిలో ఆయన సర్వాతర్యామి అయి వున్నాడు. ఇదీ హైందవమే చెప్పింది.ఏకో నారాయణ అన్న వారే ఊర్థ్వంచ నారాయణ: అథశ్చ నారాయణ: అంతర్శ్చ నారాయణ: బహిశ్చ నారాయణ: దిశశ్చ నారాయణ: విదిశశ్చ నారాయణ: అన్నారు.ఇక ఈ నారాయణుడు లేని ప్రదేశం లేదు.ఏదో ఒక రూపంలో ఆయన ఉంటాడు. అదే సృష్టి.అదే ప్రకృతి.ఇది నిగూఢమైనది. ఇది తెలుసుకోవటం కష్టం.మాయని తొలగించాలి.&lt;br&gt;
ద్వాపర యుగంలోని కృష్ణావతారం ఒక సారి గుర్తు చేసుకుంటే ఈ మాయ ఏమిటొ మీకు తెలుస్తుంది. దేవకీ దేవి చెరసాలలో నుండగా కృష్ణునికి జన్మ  నిస్తుంది.అక్కడ నందుని ఇంట్లో యశోద మాయా దేవికి జన్మ నిచ్చింది. కంసుని నించి కృష్ణుని కాపాడే మిషతో (కృష్ణుడు చెప్ప బట్టే) వసుదేవుడు కృష్ణుని యశోద పక్కలో పడుకో బెట్టి,అక్కడ ఉన్న మాయాదేవిని తీసుకు వచ్చి దేవకి పక్కన పడుకో బెట్టాడు. ఆ మాయాదేవి ఏడుపు విని కంసుడు ఆ పసిపాపను చంపుటకు ఆకాశంలోనికి ఆ పాపను విసిరాడు. ఆ పాప ఆకాశంలో చాలా పెద్దగా అయి భీకరంగా నవ్వి కంసునికి చెబుతుంది.-"నిన్ను చంపేవాడు పుట్టాడు. నందవ్రజంలో నందుని ఇంట పెరుగుతున్నాడు." అంటూ ఆకాశంలోనే అదృశ్యమౌతుంది. placenta  విడిపోయింది. దాన్నే మాయ అంటారు.ఆ మాయలోనికి గతం అంతా పొయి పుట్టిన జీవి గతం గుర్తు చేసుకోలేక పోతుంది. ఇక దేవుడున్నాడని మనం అనుకుంటే.. మనం చేసే తప్పులు ఆయనకు తెలుస్తాయా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. తప్పకుండా ఆయనకు తెలుస్తుంది. ఎందువల్ల నంటే..మానవులందరూ రూపు ఏఖా విలాసాల్లో ఒకలాగే వున్నా, వారి హస్త రేఖలు ఒక దానితో ఒకటి పోలవు.ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా సరే! నేడు సైన్సు ఆవిష్కరించిన డీ.ఎన్.ఏ.DNA సిద్ధాంత రీత్యా మనిషి మనిషికీ DNAలో మార్పు వుంటుంది. DNA picture ని బట్టి నేడు నేరస్థులను తెలుసుకోవటం వీలౌతోంది.&lt;br&gt;
బ్రహ్మ జ్ఞానులు జీవుల్ని కుండలతో పోలుస్తారు. ఇది ఒక విధంగా తప్పు. కుండ పగుల కొడితే..కుండ లోపలా వెలుపలా ఉన్నదొకటే అనే థీరీ చెబుతారు. కుండకు జీవంలేదు. కుండలను కుమ్మరి కుమ్మరి సారె మీద తయారు చేస్తాడు-పెద్ద చిన్న ఆకారాల్లో. కుండలకి తమంతట తాము పెరుగ గల సత్తా లేదు. కుండ పెరిగి తమవంటి మరో కుండను పుట్టించ లేదు.కాని,జీవులకు పుట్టుక-వృద్ధి-క్షయాలున్నాయి.&lt;br&gt;
జీవి మరో జివిని పుట్టిస్తుంది. జీవి మరో జీవిని తిని తనలో ఇముడ్చుకుంటుంది.లయం చేసుకుంటుంది.కుండలో పుట్టినప్పుడు ఎన్ని అణువులుంటాయో అన్నే చివరి వరకూ వుంటాయి.కాని,జీవిలోని అణువులు తామంతట తాము పెరుగుట తరుగుట చేసుకోగలవు. కుండ దానంతట అది పగలదు  బైటి శక్తులు అ పని చేస్తాయి. మనిషికి బయటి శక్తులే కాకుండా అంతర్గతంగా కూడా నశింపు ఉంటుంది.జీవిలో జీవం తొణికిస లాడుతుంది.కుండలో జీవం&lt;br&gt;
లేదు.జీవిలో DNA-RNA గానూ వైస్ వెరాగా మారే జీవ ప్రక్రియ వుంది. అందుకే జీవిని నేను కుండతో పోల్చకుండా బుద్బుదం నీటి బుడగతో పోల్చాను.వేదాలు మహా వృక్షానికి శాఖలు. అవి శాఖోప శఖలుగా విస్తరిల్లుతూనే వుంటాయి.వాటికి అంతం లేదు.అందువల్లే అన్ని మతాల సారం అందులో ఇమిడి వుంది.చెరకు కణుపులోని కణుపు కణుపూ తీయగా వున్నట్టు విద్య అనే ఈ శాఖ ఏ భాగంలో రుచి చూచినా తియ్యగానే వుటుంది.ఒక శాస్త్రం తెలుసుకోవటం మొదలెట్టిన దగ్గర్నుంచీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది.తరగదు. భూమి లోతులోకి వెళ్లి చూస్తే -ఇంకా చాలా తెలుసుకో లేక పోయామని పిస్తుంది. ఆకాశంలోనికి వెళ్లి చూస్తే ఇంకా చాలా తెలియాలనిపిస్తుంది. తనివి తీరదు. శాస్త్రం ఎప్పుడూ మథురంగా దైవ థ్యానం లాగే వుంటుంది.ఇదంతా పార లౌకీకంగా ఆథ్యాత్మికతతో అలోచించే వానికి. అయితే భౌతిక వాదంతోనూ-మనం లౌకికంగా బతుకుతున్నాం కాబట్టి, నీవు నీవే! నేను నేనే! వాడు వాడే!!ఒకే శాస్త్రాన్ని విభజించి చూచినట్లుగా మనం వేరు వేరు పదార్థాలమే!అయితే ఆథ్యాత్మికతతో ఆలోచిస్తే మనం అందరం ఒకటే! నాకు బాధ కలిగించేదైనా సరే ఇతరులకూ బాధ కలిగిస్తుంది అనేది నిర్వివాదాంశం. ఇక్కడ పార లౌకికంగా ఆలోచించే వానికి నీవు -నేను మిథ్య అసలు లేనే లేము అనీ,ఎవరు ఎవరిని బాధిస్తున్నారనీ చంపుతున్నారనీ అనిపిస్తుంది.ఈ అథ్యాత్మిక ధోరణి వల్లే ఎవరి వృత్తి వారు చేయ గలుగుతారు. ఇదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. Read this Ramraliyam (రాంరళీయం)  as a Fantasy. Novel idea budded from hindu philosophy having some concern with science of human embryology or some embryology of life! At least this book makes you remember Hindu philosophy while studying embryology and other life sciences and other sciences.Thus you can make science fixed into your brain as a story. Further,you try to see God every where in your subject and keep devotion on your work! So, work is worship!!It's worth to be followed without thinking of other elements.The element what you study and do any research in it is GOD no doubt for you.&lt;br&gt;
 ayipoayimdi!!
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-3078-fantasy-5377032/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-16%E0%B0%86fantasy-hinduism</category><category>science</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-3078-fantasy-5377032/#comments</comments></item><item><title>రాంరళీయం:-16-అ.</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-5376997/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-14:/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-5376997/</guid><pubDate>Wed, 14 Jan 2009 17:02:18 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం:-16-అ.&lt;br&gt;
 మనమందరం ఎవరి వృత్తులను వారు చేసుకునే కణ జాలాల వంటి వారము.డాక్టర్లూ-ఇంజనీర్లూ-రైతులూ వ్యాపారులూ-కార్మిక వర్గం సిపాయిలూ-ఆథ్యాత్మికోపదేశాలు చేసే వారూ- ఇలా రక రకాల వృత్తుల్లో మనముటాం. అయితే మనమందరం సమాజ ధర్మాలకు లోబడే మన జీవితాలను అంకిత భావంతో గాడుపుతాము.ఏ కొందరో ఎక్సెప్షనల్ బతుకు బతికి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ లా భూమికి భారంగా తయారౌతారు. అయినా వారి అవసరమూ విశ్వానికుంది. ఆ ఫ్రీ రాడికల్స్ తొలగిపోతే లోకం ఎంత బాగుంటుందో తెలియ చెప్పటానికైనా వారూ ఉండాలి.శరీరంలోని కణాలు కూడా వేటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తుంటాయి. endothelial cells,epithelial cells,serum,plasma,ciliated epithelium cells,blood cells,connective tissue cells,bone cells,nerve cells  ఇత్యాదులన్నీ వాటి పనులవి చేసుకుంటూ వాటి ధర్మాలని అవి నిర్వర్తిస్తాయి.మనం నీటిలో పుట్టిన బుడగల్లా చిన్న పెద్దగా ఒకరితో ఒకరం నీటి లింకుతో కాలం గడుపుతుంటాం.కొన్ని బుడగలు పగిలి పోతాయి. మరికొన్ని పుట్టుకొస్తాయి. ఇలా జరుగుతూనే వుంటుంది. ఈ ప్రకృతిలో మనమందరం పంచ భూతాల లికుతో కాలం గడుపుతూంటాం. మనం తినే ఆహారంలోని మాంస కృత్తులూ-పిండి పదార్థాలూ కొవ్వు పదార్థాలూ అవసరాన్ని బట్టి తమలో తాము రూపులు మార్చుకున్నట్టే అవసరాన్ని బట్టి ధర్మాలనూ మార్పు చేసుకుంటూ బతికే ప్రయత్నం చేస్తాం. ఆథ్యాత్మిక ఔన్నత్యం సాధించిన వ్యక్తులకి కంటికి కనిపించని కొన్ని అపూర్వ శక్తులు వస్తాయి.కరెంటు వైరులోని ప్రవహించే విద్యుత్తు ఎలా కంటికి కనిపించదో అలాటిదే ఈ ఆథ్యాత్మిక శక్తి. అటువంటిదే శరీరం గ్రహించిన ఆహారంలోని ప్రోటీన్లూ ,కార్బొహైడ్రేట్లూ, కొవ్వులూ శరీరం అవసరాన్ని బట్టి మార్పు చెంది శక్తినందిస్తాయి.బయటా దీన్ని మనం వాయువూ-అగ్నీ-భూమీ-ఆకాశం-నిప్పూ అయిన ఈ పంచ భూతాలూ వేటికవే వేరైనా వాటిలో అవి మార్పు నొంది ఒకదాన్నుంచి మరోటి పుట్ట గలవు.శక్తిని ఇవ్వ గలవు.&lt;br&gt;
విద్యుత్తులోని శక్తి మనిషికి షాక్ కొట్టి తన ఉనికిని తెల్పుతుంది.దాన్ని మనిషి తెలివిగా దీపాలు వ్లిగించుటకూ పంకాలు తిరిగేటందుకూ వంట చేసుకుందుకూ రక రకాలగా వినియోగించుకో గలిగాడు.అలాగే అయస్కాంత శక్తి ఇనుమును ఆకర్షించుట ద్వారా మనిషి తెలుసుకున్నాడు.knowledge is God! Intelligence is God మామూలు దృక్కులకు గోచరించవు తెలివి&lt;br&gt;
తేటలు. అవి మెండుగా ఉన్న ఆడు గుర్తింపు పొందుతాడు గౌరవింప బడతాడు. ఆ శక్తులను అభివృద్ధి చేసుకుందుకే ఆథ్యాత్మిక చింతన అవసరమైంది.ఇందులో ఏకాగ్రత మెదడును కంప్యూటర్ లా పని చేయించ గలుగుట ఇత్యాదులన్నీ మెదడుకందుబాటులోనికి వస్తాయి. సూక్ష్మ గ్రాహిగా మనిషి మారతాడు.అందువల్లే వీరిని జనం దేవుళ్లుగా ఆరాథిస్తారు. వీరి దర్శనంతో వ్యథులు నయ మౌతాయంటే వారు కీలెరిగి వాత పెడతారు.&lt;br&gt;
హైందవ మత గ్రంథాలు చెప్పేదేమంటే- మనకి కనిపిస్తున్నది 5 భూతాలు.నిజానికి ఇవి అయిదు కావు.అయిదుగా కనిపించే ఒక భూతమే!ఏకో నారాయణ!!నిజానికి విద్య ఒక్కటే! దానిలో ఇన్ని భాగాలు లేవు. అందుకే విద్యాథిపతి ఒక్కరే! విద్యలు విభజన చేసుకుంటే ఎన్నో విద్యలై కూచున్నాయి.ఒక విద్యను శత,సహస్ర భాగాలుగా విభజించితే ఇన్ని విద్యలుగా మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకే మనిషి ఔపౌసన పట్టుట అసాధ్యం. ఎందుకంటే మనమందరం పూర్ణ మిదాలం కాము.దేవుడొక్కడే పూర్ణ మిదం. అయితే మనలో ఆ దేవుని అంశలున్నాయి. అందువల్ల మనం అందరం దేవుళ్లుగా ఆని,కొద్ది సాథన చేస్తే మనం పూర్ణ మిదం అనే దేవునిలా భాసిస్తాం. అప్పుడు నవ నిథులూ,అష్ట విద్యలూ అన్నీ మనకు కరతలా మలక మౌతాయి.
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-5376997/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-16-%E0%B0%85</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-16-5376997/#comments</comments></item><item><title>రాంరళీయం-15.కలియుగం:- Fantasy?!</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-15-3093-3122-3135-3119-3137-3095-3074-fantasy-5376857/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-14:/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-15-3093-3122-3135-3119-3137-3095-3074-fantasy-5376857/</guid><pubDate>Wed, 14 Jan 2009 16:33:38 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-15.కలియుగం:-&lt;br&gt;
కలియుగ ప్రవేశం-కల్క్యావతారం:-పిండ దశలోనున్న పిండంలోకి కలి యుగం ప్రవేశిస్తే ;ఇంక పిండం మాతృగర్భంలో వుండదు. బైటికి తన్ను కొచ్చేస్తుంది. కలి పురుషునిగా కల్కి అవతార మూర్తిగా పుడమి మీద కొచ్చేస్తాడు. అయితే ఇతను త్రిమూర్త్యవతారుడు. మహేంద్రునిలా జీవించటాని కన్నట్లు మహేంద్ర తనయుడు అర్జునునిలా భూమి మీద అవతరిస్తాడు.కాని,తొలి మాసం రోజుల్లో పిండ స్థితిలో నున్నప్పటి గతస్మృతులతో ,తాను చూచిన యుగాల తాలూకు ఆనంద పారవశ్యంతో నిద్రలో ఎక్కువగా గడుపుతూ,అతనిలోని బ్రహ్మ చిన్మయానందంగా విశ్రాంతి తీసుకుంటూ,జీవ ప్రక్రియను కొన సాగిస్తాడు.ఇటువంటి పసిపాపకు తిండి ధ్యాస తప్పించి మరోటి వుండదు. తనకు తానుగా పెరగాలి కదా మరి?! తనివి తీరా అమృత తుల్యమైన మాతృస్థన్యాన్నో,మరో పోత పాలనో సేవిస్తూ ముందుకు సాగుతాడు. అప్పటికి పసి పాప త్రిగుణాత్మకమైన దైనా ఇంకా దానిలో రాగ ద్వేషాలూ-ఈర్ష్యా అసూయల వంటివి చోటు చేసుకోవు.అయితే ఇవన్నీ కోడ్స్ రూపంలోనూ జీన్స్ రూపంలోనూ అంతర్గతంగా వుంటాయి.వీరు కుల మతాలకతీతులుగా దైవ స్వరూపులుగా భాసిస్తారు.&lt;br&gt;
పరిసరాల ప్రభావం-పరిస్థితుల ప్రభావం వంటివన్నీ ఈ బ్రహ్మలో ఈర్ష్యా అసూయలనూ రాగ ద్వేషాలనూ పుట్టిస్తాయి.భూమి మీద కొచ్చిన ఈ బిడ్డ కల్కి పురుషుడే అయినా ఇతనూ ప్రకృతికి లోబడి పరిసరాల్లొ 4 అవస్థలు -బాల్య,కౌమార-యౌవ్వన -వార్థక్య దశలను చూచినట్లుగా కృత-త్రేత-ద్వాపర- కలియుగాలను అన్నీ చూస్తాడు భూమి మీద.వీరిలోనికి బాహ్యమున నున్న విష్ణు మూర్తి ప్రవేశించి,అతనిలో నున్న విష్ణువుతో లీనమై ఇవన్నీ కలిగిస్తాడు. ఇదండీ!మన పూర్వీకులు పురాణాల ద్వరా మనకు చెప్ప దలచుకున్నది.వాటిని Fantasy గా కల్పనకు జోడిస్తే డీకోడ్ చేస్తే అర్థమైన కథ ఇది!&lt;br&gt;
అయితె,పాఠకులో ప్రశ్న వేయచ్చు.యుగాలన్నీ పిండ దశలోనున్న బ్రహ్మ అనుభవించేశాడు,బయటికి కలియుగంలో కొచ్చాడు,బయటా ఇలాటి యుగాలు లేవనుకోవాలా అని?!&lt;br&gt;
అలా ఎప్పటికీ కాదు.అవన్నీ పిండ ఆవరణలో నున్న యుగాలు.  ఇప్పుడు భూమి మీద కొచ్చాక -ఈ భూమి ఒక మహా యోని.ఈ యోని విశ్వ యోనిలో వుంది.అందువల్ల బాహ్య ప్రపంచంలోని ఆవరణలోనూ ఈ యుగాలన్నీ నడుస్తాయి.అయితే,కృత,త్రేఅ,ద్వాపర యుగాలు గతించి మనం భూమి మీదకి కలియుగం ప్రథమ భాగంలో ప్రవేశించ బట్టి,మనం ఆ ప్రళయాలని చూడ లేకపోవచ్చు. కాని,నిత్య ప్రళయాన్నీ-అహం బ్రహ్మ గా వున్న ఈ స్వంత బ్రహ్మ ప్రళయాన్నీ అనుభవిస్తాం.&lt;br&gt;
ఇలా జరుగుతుందని నిర్దిష్టంగా ఎలా చెప్ప గలుగుతున్నానంటే;వేద వ్యాసుడు దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన పేర అమ్మ వారి కొలువును వర్ణించాడు.దీన్ని మనం వేద వ్యాసుడు చూచిన తార్కిక దృష్టితో మనమూ చూస్తే మన కర్థమౌతుంది. దేవీ భగవతంలో వేద వ్యాసుడు ఒక ఆవరణపై మరో ఆవరణ ,ఆ పై మరో ఆవరణగా ఎన్నో ఆవరణలను వర్ణిస్తాడు. వీటిలో అనేక రకాల జీవుల్ని గూర్చి వర్ణిస్తాడు.వారి వైవిధ్య భరితమైన జీవన సరళినీ-అమ్మ వారిని కొలిచే విధానాలనీ చెప్పాడు.అందులో సురా పానోన్మత్తులూ ఉంటారు,మత్స్య మాంసాదులు తినే వారూ వుంటారు. ఎన్నో రకాల ద్వీపాల గూర్చి వర్ణించాడు.పగడాల దీవి-రత్నాల దీవి ఇలా ఉంటాయి.ఇది చదివితే మనకి వేద వ్యాసుని తార్కిక దృష్టి మనకి తెలుస్తుంది.పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ అన్నీ ఒకే మూలాధారం&lt;br&gt;
నించి పుట్టాయనీ -అన్నిటికీ బతుకు తెరువులు వైవిధ్యమైనా అత:స్సూత్రం ఒకటే ననీను.&lt;br&gt;
ఇప్పుడు మానవులతో సహా సమస్త జీవరాశీ విశ్వ యోనిలో ప్రయాణం చేసి విశ్వ యోనిలో కలిసి పోయి,విశ్వ యోనిలో మరల మరల ఉద్భవించి ,మరల మరల విశ్వ యోనిలో కలిసి పోతుంటారు.ఏ జీవి ఎప్పుడు ఎక్కడ ఎలా మనుగడ సాగించాలన్నది కూడా విశ్వ యోని నిర్ణయంపై జరుగుతుంది.కాలం, దేశం,పరిథి-నిర్ణయాలు విశ్వ యోనివే!? విశ్వం కాలాతీతంలో ప్రయాణిస్తోంది. కాల మనేది మానవుడు గుణించి లెక్క కట్టుకున్నదే! ఈ విశ్వ యోనిలోని సమస్త జీవ రాశినీ పంచ భూతాలు ఒక దాన్నొకటి కట్టి పారేస్తాయి.వేటికవే అయినా అన్నిటికీ అంత:స్సూత్రం ఒకటే!-అవే పంచ భూతాల అంత:స్సూత్రం!!మనమందరం విడిగా వున్నట్టు కనిపిస్తున్నా మన మెవరం విడిగా లేము. అంత:స్సూత్రంగా మనమందరం కలిసే వున్నాం. ఇదెలాగుంటుందంటే; ఒక జీవిలో అనేక రకాల జీవ కణాలుంటాయి. వేటి కవేగా వుంటాయి.వాటి మధ్యన అణు సంధానం అమరిక చాలా ఆశ్చర్యంగా మధ్యలో ఖాళీలతో వుంటుంది. వేటి పని అవి చేసుకుంటూ పోతాయి. air conditioned ఎయిర్ కన్డిషన్డ్ గదిలా శరీరం వుంటుంది. అవన్నీ పంచ భూతాత్మకమై ఒక దాన్నొకటి అంటి పెట్టు కునుంటాయి. ఏదో ఒక కణాన్ని విడ గొట్టి చూస్తే.. ఆ కణానికీ ఒక గోడ వుంటుంది cell wall అలాగే మనుష్యులలో శరీరానికి చర్మం వుంది. మనం ఎవరికి వారుగానే విడిగా వున్నాం.ఇటుకలు ఒకదానిపై ఒకటి పెట్టి ఇల్లు కట్టినట్టే,మన శరీరంలోని కణాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకుని దేహ మనే గేహాన్ని కట్టుకున్నాయి. ఇంటిలోని ఒక ఇటిక విరిగి పోతే ,ఆ స్థానాన్ని మరో ఇటికతో భర్తీ చేసినట్లే,శరీరంలోని చనిపోయిన కణాల్ని తొలగించి,కొత్త కణాలు ఆ చోటును భర్తీ చేస్తాయి.ఒక ఇల్లు కూలిపోతే, ఆ ఇంటిని పూర్తిగా తొలగించినట్లే;శరీరి మరణిస్తే; ఆ శరీరాన్ని ఖననం-దహనం ఇత్యాది రీతుల ద్వారా నశింప చేస్తాం. అలాటి ప్రక్రియే ఇది కూడా! నిజానికి శరీరంలోని అన్ని కణాలూ కలిసి వున్నట్టు పైకి కనిపించినా ,నిజానికవేవీ కలిసి లేవు.సూక్ష్మ దర్శినితో చూస్తే కణానికీ కణానికీ మధ్యన ఉన్న స్వేద రంధ్రాలు కనిపిస్తాయి. Inter cellular plasma binding  కనిపిస్తుంది.ఇలా ఎన్నో కనిపిస్తాయి.అందువల్లే; అన్ని జీవులూ ఈ విశ్వ యోనిలో ఎప్పుడూ ఉన్నాయి. వాటికి చావు పుట్టుక్లలన్నవి లేనే లేవు. ఒక రకంగానున్న పదార్థం మరో రూపం సంతరించుకుంటుంది.ఇదే హైందవ మత సిద్ధాంతం!భగవద్గీత చెప్పిందీ ఇదే! మొత్తం ఇదంతా వ్యాసుడే చెప్పాడు.&lt;br&gt;
(యింకావుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-15-3093-3122-3135-3119-3137-3095-3074-fantasy-5376857/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>science-hinduism-vedas-%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-15</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/14/3120-3134-3074-3120-3123-3136-3119-3074-15-3093-3122-3135-3119-3137-3095-3074-fantasy-5376857/#comments</comments></item><item><title>రాంరళీయం:-14.ఇంద్ర ప్రస్థ పురం:-</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/12/3120-3134-3074-3120-3123-3136-3119-3074-14-3079-3074-3110-3149-3120-3114-3149-3120-3128-3149-3109-3114-3137-3120-5366236/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-12:/2009/01/12/3120-3134-3074-3120-3123-3136-3119-3074-14-3079-3074-3110-3149-3120-3114-3149-3120-3128-3149-3109-3114-3137-3120-5366236/</guid><pubDate>Mon, 12 Jan 2009 17:26:20 +0100</pubDate><description>	&lt;p&gt; రాంరళీయం:-14.ఇంద్ర ప్రస్థ పురం:-&lt;br&gt;
ఇంక ఇంద్ర ప్రస్థ పురాన్ని విశ్వ కర్మ ఒక్క రోజులో నిర్మించటం,మయ సభ నిర్మించి ఇవ్వటం వంటి ఘట్టాలున్నాయి.ఇటువంటి ప్రక్రియలు శరీరంలో వుండే జీవ కణాలకే సాధ్యం.ఇలాటి Majic ఐంద్రజాలాలు. బాహ్యమున మనం కనులతో చూడ గలిగిన వానిలో చెద పుట్టలు-చెదలు ఒక్క రోజులో పెద్ద పుట్టలు తయారు చేస్తాయి. తేనె పట్టులు (తుట్టలు) చూస్తాం.తేనె తుట్టలూ క్షణాల్లో నిర్మింప బడిపోతాయి. మయ సభ నిర్మాణంలో ఒక గమ్మత్తుంది. ఉన్నది లేనట్టూ-లేనిది ఉన్నట్టూ భ్రమలూ భ్రాంతులూ కల్పించటం ఇందులో వుంది.  అది శరీర నిర్మాణంలోనె సాధ్యం. అర కణంగా వచ్చిన వీర్య కణం(తండ్రినించొచ్చిన అర్థ భాగం) అర కణంగా వచ్చిన అండం (తల్లినించొచ్చిన అర్థ భాగం) లో విలీనమై ,తనకు తానుగా కణ విభజన చేసుకుంటూ ,ఇటుకలు పేర్చినట్లుగా కణ సముదాయాన్ని పేర్చుకుంటూ వెళ్లి,రాజ సౌధం లాంటి ఇంటిని నిర్మాణం చేసుకుని,అస్థి పంజరమనే గూటిని అయారు చేసుకుని,బాహ్య వాతావరణాని కనుగుణంగా ఉష్ణోగ్రతలను మార్చుకో గలుగుతూ ఒక Air conditioned house  లా ఎన్నో ప్రక్రియలు చేయ గల శక్తి ఒక్క జీవ కణానికే సాధ్యం! అందువల్లే మనం నిశ్చింతగా వుండటానికి ఒక దేహమనే గేహాన్ని కట్టుకుని ,అందులో దేవాలయంలో "నేను" అనే పదార్ధాన్ని నిల బెట్టుకున్నాం పిండ దశలోనే!!? అయితే ఈ "నేను" గాడిలో ఇంకా ఎన్నో "నేను" గాళ్లున్నారు. వారి గృహాలు వారికీ ఉన్నాయి. అలాటి "నేను" గాళ్లే మనలోనున్న అనంత కొఆటి జీవ కణాలు. అవన్నీ కలిసి ఒక జీవిని (దేవుడందామా?) నిలబెడుతున్నామని వాటికి తెలీదు. అవన్నీ తమ మనుగడ కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి.&lt;br&gt;
ఈ ద్వాపరంలో కృష్ణుని అన్నగా బలరాముడు మరో విష్ణ్వావతారం వస్తుంది. ఈయన ఆయుధం హలము అంటే నాగలి. ఈ నాగలితో భూమి (జీవిని)దున్ని ,అవసర్మైన మేర నదులూ కాలువలూ,పిల్ల కాలువలూ డ్యంలూ వగైరాలు నిర్మించుకుని శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థకు సాయం చేస్తాడు. ధమని-సిరలు అనే రెండు రక్త నాళాలలో సిరలలో రక్తం వెనక్కి పోకుండా జేబులు పౌఛ్ లు ఏర్పాటు చేశాడు. ఈ బల రాముడు తన నాగలితో పిండ శరీరంలోని furrows and ridges  సవ్యం చేసి capillary Bed  ద్వారా ఆయా ప్రదేశాలకు పోషక పదార్థాలను అందేలా చేసి, అక్కడ్నించి మలినాలను బయటకు పంపే drainage system వ్యవస్థను ఏర్పాటు చేస్తాడను కోవాలి.&lt;br&gt;
ఆ విధంగా పిండ రూపంలోనున్న భవిష్య బ్రహ్మకు ద్వాపర యుగం పూర్తయ్యింది. శ్రీ కృష్ణుడూ-అర్జునుడూ ఇత్యాదులందరూ పిండంలో విలీన మయ్యారు.(గుణ-నిర్గుణ-ఆత్మ-లౌకిక-పారలౌకిక -సత్య-అసత్య-భౌతిక-అభౌతిక రూపాలలో&lt;br&gt;
వీరున్నారు)కర్తవ్యాన్ని బోధించేటందుకు కృష్ణుడు -ధర్మా ధర్మాలను చెప్పేటందుకు ధర్మజుడు,పరాక్రమాన్ని చూపే అర్జునుడు-బలాన్ని ప్రదర్శించే భీముడు-అంతర్గత వైద్య విశారదులైన నకుల సహదేవులూ పిండంలో విలీన మయ్యారు.&lt;br&gt;
ద్వాపర యుగ సమాప్తితో విష్ణువు యొక్క దశావతారాల్లో తొమ్మిది అవతారాలు ఇక్కడితో పూర్తయ్యాయి.&lt;br&gt;
ఇప్పుడు పిండంలోనూ దాని తాలూకు పొరలలోనూ,allantois,chorion,omnion,placenta  వీటన్నిటిలోనూ ఈ చూచిన యుగాల తలూకు చిహ్నములు కోడ్సూ-కోడాన్స్- జీన్స్-మైటొఖాండ్రియా,న్యూక్లియస్-న్యూక్లియోలస్- ఇత్యాదులన్నిటిలోనూ నిక్షిప్తమై వుంటాయి. దేని అవసరమొస్తే ఆ గుణమో-దాన్ని నడిపే మరో జీనో పుంజుకుని పని అందుకుంటుంది. దేహమంటే ఇప్పుడు- పంచ భూతాలూ-పంచ కోశాలూ (అన్న కోశము-శ్వాస కోశము-హృదయ కోశము-నాడీ మండల కోశము-విసర్జన ప్రక్రియా కోశము.) పంచ పాండవులు అయిదుగురూ- ;ద్రౌపది, కృష్ణుడూ, త్రిమూర్తులు- బ్రహ్మ -విష్ణు మహేశ్వరులూ,ఇలా అందరూ శరీరంలో చేరి వుంటారు.అరిషడ్వర్గములైన కామ క్రోధ మద మాత్సర్యములు కూడా అంతర్గతంగా షట్చక్రవర్తులుగా వుంటాయి. సప్త సముద్రాలూ సప్త లోకాలూ,అన్నీ చొటు చేసుకుంటాయి జీవిలో.&lt;br&gt;
(యింకావుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/12/3120-3134-3074-3120-3123-3136-3119-3074-14-3079-3074-3110-3149-3120-3114-3149-3120-3128-3149-3109-3114-3137-3120-5366236/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>sciencehinduism-14-%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-14%E0%B0%8731</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/12/3120-3134-3074-3120-3123-3136-3119-3074-14-3079-3074-3110-3149-3120-3114-3149-3120-3128-3149-3109-3114-3137-3120-5366236/#comments</comments></item><item><title>రాంరళీయం-13.ద్వాపరయుగం:-</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/11/3120-3134-3074-3120-3123-3136-3119-3074-13-3110-3149-3125-3134-3114-3120-3119-3137-3095-5358791/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-11:/2009/01/11/3120-3134-3074-3120-3123-3136-3119-3074-13-3110-3149-3125-3134-3114-3120-3119-3137-3095-5358791/</guid><pubDate>Sun, 11 Jan 2009 16:34:28 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-13.&lt;br&gt;
ద్వాపరయుగం:- ఈ యుగంలో విష్ణువు రెండు అవతారాలు ఎత్తాడు.1.బలరాముడు.2.శ్రీకృష్ణుడు. ఈ కొత్త రెండు అవతారాలే గాక మిగిలిన పాత అవతారాల గూర్చీ ప్రస్తావనలుంటాయి.ఆరో నెలలో పిండంలో షడ్చక్రవర్తులు ప్రవేశించినా , అరిషడ్వర్గములు -కామ క్రోధ మోహ మద మాత్సర్యములు చోటు చేసుకున్నా;ఏడవ నెల ప్రవేశంతో ద్వాపర యుగం ప్రారంభమౌతుంది. ఈ యుగం భవిష్యద్బ్రహ్మ భూమి పై అవతరించే దాకా వుంటుంది. నిజానికి పిండం ఈ దశలో సంపూర్ణమైన కృష్ణావతారమే! కృష్ణుడు బాల్యంలోనే తనను చంపుటకు వచ్చిన ఎందరినో (రాక్షసులను)చంపాడు. తనను చంప బూనిన మేనమామ కంసుడినీ,తనను అవమాన పర్చిన మేన బావ వరుస అయిన శిశుపాలుడినీ చంపాడు.ఈ దశలో పిండం తన పెరుగుదలనే ముఖ్యంగా భావిస్తుంది. తన సుఖమూ-తన గౌరవమూ-ఉనికినే చూసుకుంటుంది. మిగతా విషయాలేవీ పట్టించుకోదు.&lt;br&gt;
అందుకే తానుబతికి బట్ట కట్టేటందుకు అడ్డు పడే ఏ దుష్ట కణాన్నైనా తనకు తాను గానీ-మరో జీవ కణం ద్వారాగానీ చంపుతుంది-చంపిస్తుంది. దీనికోసం పిండంలో తయారైన ఆంటీ బాడీస్ ,ప్లాసెంటల్ ఫ్లూయిడ్స్ (Anti bodies-Placental fluids) వున్న ప్లాసెంటా లో కాళింది మడుగులో కాళింది (allontois) ని క్రిందకు అణగదొక్కుతూ తనలోని మాలిన్యాలను allentoisలోనికి గెంటి వేస్తూ చిన్మయానందంగా వుంటాడు.&lt;br&gt;
 ఈ ద్వాపర యుగంలో కఠినమైన రామ శాసనానికి చాలా సడలింపులొచ్చాయి. కృష్ణుడే స్వయంగా అష్ట భార్యలతో కలిశాడు. ఇంకా ఎందరో గోపికలతో క్రీడించాడు. పదహారు వేల గోపికలు -ఇవన్నీ అస్కలిత బ్రహ్మ చారిగా వుంటూనే చేశాడు. xక్రోమోజోములన్నీ స్త్రీ కణాలే! అటువంటి క్రోమోజోములే ఎక్కువగా వుంటాయి. పుట్టబోయే పిండం మగదై xy అయినా ..xలతో కలుస్తుంది. ఆడదైనా xxలు xలతోనే కలుస్తుంది. ఏ విధంగా చూచినా x క్రోమో జోములే అంతటా వుంటాయి. అవి పుట్ట బోయే పిండంతో రమిస్తాయి.&lt;br&gt;
మహాభారతంలో ద్వాపర యుగంలో వచ్చే పాత్రలు చాలా ఎక్కువ. దీనిలో వచ్చే 18 పర్వాలలోనూ ఎక్కడో అక్కడ మళ్లీ ఉప భారతాలుంటాయి. ఈ మినీ భారతంలో కూడా సంగ్రామాలూ గట్రా వుంటాయి. దేవతల ద్వార మానవ కాంతకు పుట్టిన వారు రాక్షస స్త్రీని వివాహ మాడ్డం వుంది. (భీముడు హిడింబిని పెళ్లాడాడు.) క్లోనింగ్ పద్ధతిలో పుట్టిన వారున్నారు. కుంభ సంభవుడు ద్రోణా చార్యుడున్నాడు. గాంధారి గర్భం విచ్ఛిన్న మైతే కుండలలో పొదగ బడ్డ దుర్యోధనాదులనే నూర్వురు సోదరులున్నారు.ఒక దుశ్శల అనే సోదరి వుంది. ఇలాటి రకరకాల జీవ కణాలున్నాయి. యమ ధర్మరాజు వల్ల పుట్టిన ధర్మరాజు,ధర్మాలు చెబుతూ పిండంలో  Biological clock maintain  చేసి ,ఎప్పుడు స్వర్గా రోహణ చెయ్యాలో చెప్పే వాడున్నాడు. వాయు పుత్రుడు భీముడు బల శాలిగా వుంటూ తన ఆధిక్యతని చూపే వాడున్నాడు. నారాయణునే రథ సారథిని చేసుకున్న; శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన నరుడు ఇంద్ర పుత్రుడు అర్జునుడున్నాడు. ఇంక దేవ వైద్యులైన అశ్వినీ దేవతలకు పుట్టిన నకుల సహ దేవులున్నారు పిండానికి అవసర సమయంలో వైద్యం చెయ్యడానికి. ఇంకేం కావాలి?! పిండం బతికి బట్ట కట్టడానికి వీరందరూ చాలరా?! కురు క్షేత్ర సంగ్రామంలో పదునాలుగు అక్షౌహిణీల సైన్యం (జీవ కణాలు) నశించాయి. ఇవన్నీ ఎలెంటాయిస్ allontois లోనికి వెళ్లి పోయాయి. ఆమ్నియాన్ omnion లోనికి వెళ్లి Omniotic fluid  లో కలిసి పోయాయి.వారి పంచన చేరిన వారి నందరినీ, శ్రీ కృష్ణుడు ఈ సంగ్రామంలో చంపించాడు. ఇటు పాండవ సైన్యంలోనూ ఎందరినో చంపించాడు. అసలు జీవితమంటేనే సంకుల సమరమనే  పాఠాన్ని పిండానికి చెప్పాడు.ఇంక గీతోప దేశం అర్జునునిలా వున్న పిండానికి చేశాడు. అసలు చంపే దెవరు? చంపిందెవరిని?చచ్చిన దెవరు?ఆత్మకు చావు లేదు. నేనే చంపిస్తున్నాను. నేనే అన్నీ.నాలోనే అందరూ ఇమిడి పోతారు. అంటూ తన విరాట్ స్వరూపాన్ని చూపాడు. (మూల కణాలు- Stem cells) నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించడం వరకే! అందులో వచ్చే లాభ నష్టాలతో నీకు నిమిత్తం లేదు. అన్నీ నాకే అర్పించు. నీవు నా శరణాగతుడివై నేను చెప్పినట్లు నడుచుకో! నా భక్తుడెన్నటికీ నష్ట పోడు. ఇలా 18 అధ్యాయాల్లో గీతోపదేశం సాగుతుంది. ఇలాటి long lecture అసలైన యుద్ధ భూమిలో జరిగే అవకాశం లేదు. పిండ రూపికి గర్భంలోనే చెప్పే అవకాశ ముంటుంది.&lt;br&gt;
 ఇంక భారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం వుంది. అందులో ఖాండవ దహనం గూర్చి వుంది. అలా దహనం జరిగిన చోట గాలి కూడా వుండదు. అందువల్లే పుట్టిన జీవి శ్వాస కోశాలు శూన్యంగా వుండి వాటిలో గాలి వుండదు.శ్వాస కోశంలోని అల్వియోలై alveoli అన్నీ ముడుచుకుని వుంటాయి. బిడ్డ పుట్టగానే ఈ alvioli ఖాళీ ప్రదేశం కాబట్టి ,అందులోనికి గాలి చొర బడుతుంది. ఒక్క సారిగా ఇలా గాలి చొర బడ్డంతో బిడ్డ ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఏడుస్తాడు. ఇంక తన శ్వాస తను పీల్చుకోవడం ,తన ఆహారం తను తీసుకోవటం వంటి చర్యలు మొదలౌతాయి.&lt;br&gt;
ఇందులోనే సంతృప్తి చెందిన అగ్ని దేవుడు కృష్ణునికి సుదర్శన చక్రాన్నీ,అర్జునునికి దివ్యాస్త్రాలనీ ప్రసాదించాడు. పుట్టబోయే జీవిలో ఇలాటి అస్త్రాలన్నీ అంతర్గతంగా వుంటాయి. ఎవరికి వారు తమ మేథస్సును రాపాడితే అవి బయటకు వస్తాయి. ఆది మానవుడు బతుకు తెరువు కోసం మేథస్సును రాపాడి రాతి ఆయుధాన్ని తయారు చేసుకున్నాడు. అలాటి పనులన్నీ చేబట్టేటందుకు అస్త్ర శస్త్ర విద్యలన్నిటినీ  పిండంలో ఈ ద్వాపర యుగంలో విష్ణువు-బ్రహ్మ-శివుడు కలిసి నిక్షిప్తం చేశారు.&lt;br&gt;
(యింకావుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/11/3120-3134-3074-3120-3123-3136-3119-3074-13-3110-3149-3125-3134-3114-3120-3119-3137-3095-5358791/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>science-hinduism%E0%B0%A6%E0%B0%B5%E0%B0%AA%E0%B0%B0%E0%B0%AF%E0%B0%97</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/11/3120-3134-3074-3120-3123-3136-3119-3074-13-3110-3149-3125-3134-3114-3120-3119-3137-3095-5358791/#comments</comments></item><item><title>రాంరళీయం-12.-శ్రీ రామ పట్టాభిషేకం</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/05/3120-3134-3074-3120-3123-3136-3119-3074-12-3126-3149-3120-3136-3120-3134-3118-3114-3103-3149-3103-3134-3117-3135-3127-3143-3093-5323717/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-05:/2009/01/05/3120-3134-3074-3120-3123-3136-3119-3074-12-3126-3149-3120-3136-3120-3134-3118-3114-3103-3149-3103-3134-3117-3135-3127-3143-3093-5323717/</guid><pubDate>Mon, 05 Jan 2009 07:41:47 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-12.&lt;br&gt;
శ్రీ రామ పట్టాభిషేకం-రాముని రాజ్యం ఎలా సాగింది?:-&lt;br&gt;
 ఇది చెప్పుకునే ముందు హిందూ పురాణంలోని మరో కథని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దేవ దానవులు కలిసి క్షీర సాగర మథనం చేసినప్పుడు హాలా హలం (కాల కూట విషం)పుట్టింది.ఆ విషాన్ని శివుడు మింగి గొంతు దగ్గర పట్టి వుంచాడు. అందుకే అతడు గరళ కంఠుడయ్యాడు. లింగా కారంలోనున్న fertile ovum గరళాన్ని తన కంఠంలో పట్టి వుంచింది. ఆ ప్రదేశంలో లొత్త ఏర్పడి పిండం నీల కంఠుడయ్యాడు. see the developing embriyo at the stage of getting constriction at neck region and further development. ఇప్పుడు పిండం ఊర్థ్వ భాగం బ్రహ్మ పదార్థమున్న మెదడున్న ప్రదేశం. కంఠ భాగం- (నీల కంఠేశ్వరుడు) శివుడు. ఇంక శివుడు పుర్రెలూ-ఎముకలూ హారాలుగ ధరిస్తాడు. శివ తత్త్వంలో పిండంలో ఎముకలు రూపు దిద్దుకుంటాయి. బ్రహ్మ పదార్థమైన మెదడుకు పైన ఈ పుర్రె తయారవుతుంది. కథలో బ్రహ్మ తాను ఊర్థ్వంగా&lt;br&gt;
పయనించి శివుని శిఖరాగ్రం చూశాననడం అందుకే అసత్యం అయింది. బ్రహ్మ చేరిన చోటును అధిగమించి శివుడు పుర్రెను తయారు చేసుకున్నాడు మరి ! అయితే శివుడు (అస్థిపంజరం)లోనికి బ్రహ్మ -విష్ణువులు మజ్జి రూపంలో ప్రవేశించారు.&lt;br&gt;
శ్రీ రామ పట్టాభి షేకం:-&lt;br&gt;
1. వసిష్ఠుడు శ్రీ రాముని సతీ సహితముగా రత్న మయమైన పీఠముపై కూర్చుండ చేసెను.(అగ్ర స్థానం)&lt;br&gt;
2.వసిష్ఠుడు,వామ దేవుడు,జాబాలి,కాశ్యపుడు,కాత్యాయనుడు,సుయజ్ఞుడు,గౌతముడు,విజయుడు ఈ ఎనమండుగురూ (8)స్రీరాముని వసువులు. సహస్రాక్షుడైన ఇంద్రుని అభిషేకించినట్లు స్వచ్ఛము-సుగంధితమునైన జలముతో అభిషేకించిరి.&lt;br&gt;
3.మొదట సర్వ ఔషథి రసముల తోడను,జలములతోడను, ఋత్విక్కుల ద్వారాను,తిరిగి కన్యల ద్వారాను,మంత్రుల ద్వారాను, యుద్ధ వీరుల ద్వారాను,ఆ తరువాత విణిజ శ్రేష్ఠుల ద్వారాను అభిషేకము చేయించిరి. వివరణ:- పిండంలోని కణాలు చనిపోకుండా వుండేటందుకు ఈ సర్వ ఔషథుల స్నానం చేయించటం జరిగింది. మాతృ గర్భంలోని రక్తం నించి ఈ ఓషథీ గుణాలున్న రసం వచ్చి పూర్తిగా పిండాన్ని తడిపింది. ఇప్పుడు తల్లిలో నున్న Antibodies &amp; medicines  పిండాన్ని కాపాడేటందుకు తోడ్పడుతాయి.&lt;br&gt;
4.అపుడు ఆకాశమున దేవతలు,నల్వురు (4)దిక్పాలురు దేవతలందరూ కలిసి అభిషేకించిరి. ఇలా పిండంలోనికి చేరిన నీరు 87% గా వుటుంది.&lt;br&gt;
5.రాముడు మిక్కిలి ఆనందంతో రాజ్యమును పాలించెను. పౌండరీక, అశ్వమేథ, వాజపేయాది యజ్ఞములనూ,ఇంకా పెక్కు విధములైన యాగములను చేసెను.&lt;br&gt;
6.నూరు అశ్వ మెథములను చేసెను. ఏకాదశ వర్ష సహస్రముల కాలము రాజ్యము చేసెను.5-6-7 మాసముల వ్యవధిలోనే ఈ ఏకాదశ వర్ష సహస్రమును సెకన్లూ- అర సెకన్లూ ఇంకా సూక్ష్మంలో ఈ లెక్క కట్టు కోవాలి.&lt;br&gt;
పిండ రూపిలో ఈ యజ్ఞాలూ-యాగాలూ అనేవి యజ్ఞ వాటికల్లో ఋషుల పర్యవెక్షణలో జరుగుతాయి. ఈ యజ్ఞాలు జరిగేవి - పిట్యూటరీ గ్లాండ్,ఎడ్రినల్ గ్లాండ్,థైమస్ గ్లాండ్,థైరాయిడ్ గ్లాండ్,సెలైవరీ గ్లాందులుగా నిర్థారించుకోవాలి. అలా చేసిన యజ్ఞ కుండంలోనించి హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవన్నీ పిండానికి ఎసెన్షియల్స్-(అత్యవసరములు) అలాగే లివర్ స్ప్లీన్- పాంక్రియాస్ లు యజ్ఞ వాటికలు.&lt;br&gt;
    7.శ్రీ రాముడు రాజ్యము చేయుచుండగా విధవా విలాపమనునది లేదు. అంటే.. భార్యా-భర్తగా వున్న జంట కణాల్లో భర్త ముందుగా చని పోలేదన్న మాట. సర్ప చోరాది భయములు లేవు.అంటే.. సర్పాల్ల వుండే నాడీ మండల వ్యవస్థలోని న్యూరాన్లు సవ్యగతిలో వున్నాయి. సర్పిలాకారంలో వుండే ఆర్.ఎన్.ఏ డీ.ఎన్.ఏ లు అన్నీ సవ్య రీతిని వున్నాయి. కండరాలని పట్టి వుంచవలసిన ligaments వల్ల పిండానికి హాని కలుగకుండా సవ్యంగా వుండి వృద్ధి చెందుతున్నాయన్న మాట.చోర భయం లేదు. అంటే.. ఓ కండరం మరో కండరం పై overlap అవటం లేదు. ఒక కణం అస్థిత్వానికి గురి కావట ల్లేదన్న మాట.ఏ కణం arena పరిథిలో ఆ కణం వుండి చక్కగా తమ విద్యుక్త విథులను జరుపుతున్నాయన్న మాట.&lt;br&gt;
8.ఎవ్వరునూ అనర్థ మాచరించ లేదు.వృద్ధులు బాలుర ప్రేత కార్యములు చేయ లేద్దు. పిండం లోని జీవ కణా లేవీ పిండాన్ని చంపే అప్రాచ్యపు పనులు చెయ్య లేదు. కొత్తగా పుట్టే కణం పాత బడి పోయిన వృద్ధ కణం కన్నా&lt;br&gt;
ముందు చావట ల్లేదు.&lt;br&gt;
 ఇక్కడ రామాయణంలోని ఒక ఉప కథ చెప్పు కోవాలి. ఒక బ్రాహ్మణుడు తాను బ్రతికుండగా తన కొడుకు చని పోయాడని చెప్పి రాముని దగ్గర కెళ్లి మొర పెట్టుకున్నాడు. దానికి కారణ మేమంటే .. ఒక శూద్ర ముని (శంభుకుడు) చెట్టెక్కి దాని పై కండ్లు మూసుకుని మౌనంగా తపస్సు చేస్తున్నాడని చెబుతాడు. రాముడు వెళ్లి ఆ శూద్ర ముని శంభుకుని చంపాడు.అప్పుడు చని పోయిన ఆ బాలుడు తండ్రి బతికుండగా చని పోయిన జీవ కణంలోకి ప్రాణం వచ్చింది.శరీరంలో ఏ మూల ఏమి జరిగినా దాని పర్య్వసానం మొత్తం శరీరం మీద వుంటుంది. ఏ కణం చెయ్య వలసిన పని ఆ కణం చెయ్యాలి.&lt;br&gt;
 దీనిని బట్టి కుల విభజన ,కుల వ్యవస్థను పాటించి తీరాలనే శాసనాన్ని రాముడు అమలు పరిచాడన్న మాట! రామాయణంలో సుగ్రీవాజ్ఞ అంటే ఏమిటో కోతులకు తీలిసినట్లు, పిండం లోని అన్ని కణాలకూ రామ శాసనం అంటే ఏమిటో తెలిసి పోయింది.బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్ర జాతులకు చెందిన జీవ కణాలు లోభ వర్జితులై,ఉత్తమ లక్షణాలు కలిగి,ధర్మ పరాయణులుగా వుంటూ తమ తమ విహిత కర్మలను చేశాయి.&lt;br&gt;
అంటే.. salivary gland లాలా జల గ్రంధి వెళ్లి ముక్కులో కూచుంటాననీ, olfactory system వచ్చి నోట్లో కూచుంటామని గానీ పేచీలు పెట్ట లేదు. Ciliated epithelium,Endothelium,skin tissue ,muscle tissue  ఏవి ఎక్కడుండాలో అక్కడే వుంటూ తమ పనులను నిర్వర్తిస్తున్నాయన్న మాట! ఇదే నిజమైన కుల వ్యవస్థ. అది పిండ రూపంలోని జీవ కణాలకు వుంది. విష్ణువు ఆదేశం ప్రకారం తమకు నిర్ణయించిన పనులను తాము చేసుకుంటూ పోవాలి. అలా చేసినప్పుడే భవిష్యద్బ్రహ్మ పుడమి మీద సవ్యంగా పుడతాడు లేక అవతరిస్తాడు.&lt;br&gt;
   పిండ దశలో ఏడు నెలలు పూర్తి చేసుకునేసరికి త్రేతాయుగం అంత మయ్యింది. రాముడు సరయూ నది జలాల్లో కలిసి పోయాడు. ఇది ఉప్పు నీటిలో కరిగినట్లు. Ph7% గా సెలైన్ ఫ్లుయిడ్ బ్లడ్ లో వుంటుంది. ఇక సీతమ్మ వారు భూమిలో కలిసి పోయారు. అంటే పిండం మొత్తంలో అన్ని జీవ కణాల్లో వుండే x 'ఎక్శ్ క్రోమోజోమ్ లలో విలీన మయ్యాన్న మాట! ఇక్కడితో దశావతారాల్లో ఏడు అవతారాలు పూర్తయ్యాయి. అలాగే త్రేతాయుగం పూర్తయ్యింది.&lt;br&gt;
(యింకా వుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/05/3120-3134-3074-3120-3123-3136-3119-3074-12-3126-3149-3120-3136-3120-3134-3118-3114-3103-3149-3103-3134-3117-3135-3127-3143-3093-5323717/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><comments>http://dmurali62.blog.co.uk/2009/01/05/3120-3134-3074-3120-3123-3136-3119-3074-12-3126-3149-3120-3136-3120-3134-3118-3114-3103-3149-3103-3134-3117-3135-3127-3143-3093-5323717/#comments</comments></item><item><title>రాంరళీయం-11.ప్రళయాలు ఒకటి కాకుండా ఎన్నో ఉన్నాయి:-</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/04/3120-3134-3074-3120-3123-3136-3119-3074-11-3114-3149-3120-3123-3119-3134-3122-3137-3090-3093-3103-3135-3093-3134-3093-3137-3074-3105-3134-3086-31-5321315/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-04:/2009/01/04/3120-3134-3074-3120-3123-3136-3119-3074-11-3114-3149-3120-3123-3119-3134-3122-3137-3090-3093-3103-3135-3093-3134-3093-3137-3074-3105-3134-3086-31-5321315/</guid><pubDate>Sun, 04 Jan 2009 17:37:45 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-11.&lt;br&gt;
ప్రళయాలు ఒకటి కాకుండా ఎన్నో ఉన్నాయి:- ఈ ప్రళయాలని విడ దీస్తే 1.నిత్య ప్రళయం,-ఇది మనిషి అనే బ్రహ్మకు సంబంధించినది. 2.నైమిత్తిక ప్రళయం-ఒక్కొక్క మనువు గతించడంతో ముగిసే ప్రళయమిది.3.పరబ్రహ్మకు ఒక పగలు తరవాత వచ్చే ప్రళయమిది.దీనే బ్రహ్మ లెక్కలో ఆయన దైనందిన ప్రళయం. అన్నారు.4. బ్రహ్మ ప్రళయం-నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుని నశించే కార్య బ్రహ్మ ప్రళయమది.&lt;br&gt;
ఇక ప్రతి సంవత్సరం వచ్చే గాలివానలూ, భూ కంపాలూ,వరదలూ,అగ్ని పర్వత పేలుళ్లూ వంటివి చిన్న్ చిన్న ప్రళయాలై కొంత జీవ రాశిని నశింప చేసి మిగిలిన జీవ రాశిని బతక నిస్తుంది. ఇందులో మరణించిన జీవ రాశి వేటికవే బ్రహ్మ రూపాలు కాబట్టి ఆ యా బ్రహ్మలు నశించే ప్రళయమనుకోవాలి దీన్ని.&lt;br&gt;
మనిషి అనే బ్రహ్మలోని కృతయుగం:- అండం పిండంగా మారిన దగ్గర&lt;br&gt;
నించీ ఇది మొదలౌతుంది. Fertile Ovum నించి అన్న మాట.మనిషిలో fertile ovum పూర్తి రూపం దాల్చి భూమి పై అవతరించటానికి పట్టే కాలం 9 న్లల 9రోజులు. దీన్ని gestation period అంటారు. అందువల్ల పిండ దశ లోని మొదటి నాలుగు నెలల కాలం కృత యుగ మౌతుంది. ఆ తరవాతి మూడు నెలలూ త్రేతా యుగ మౌతుంది. మిగిలిన రెండు నెలల పై చిలుకు రోజులన్నీ ద్వాపర యుగమౌతుంది. ఇదంతా పూర్తి చేసుకున్న పిండం భూమి మీదకి కలియుగంలోకి కల్కావతారిగా రెండే చేతులు,రెండే కాళ్లు,ఒక కత్తి (ఇది వ్న్నుపూస!వెన్నెముక -దధీచి వెన్నెముక వజ్రాయుధంగా ఇంద్రుడి చేతులో వుంటుంది.);తో అవతరిస్తాడు. కృత యుగంలో పిండ దశలోనున్న ప్రాణి కొరకై విష్ణువు మత్స్య-కూర్మ-వరాహ నారసిమ్హ-వామన-పరశురామావతారాలు ఎత్తాడు. ఆ విధంగా ఆరు అవతారాలు పూర్తయ్యాయి.&lt;br&gt;
భూమి మీద పుట్టే ప్రతి బ్రహ్మ వంటి జీవికీ Gestation period లో వ్యత్యాసాలున్నాయి కావున ఆ యా వ్యత్యాసాలను బట్టి ఆ యా జీవుల కృత-త్రేత-ద్వాపర యుగాల పిండ దశలను లెక్క కట్టుకోవాలి.&lt;br&gt;
ఇంక పిండ దశలోనున్న జీవిలో త్రేతాయుగం ప్రారంభ మవుతుంది:- త్రేతా యుగంలోని జీవులకు భూమి వాస యోగ్యంగా లేదు.భూమిపై ఎందరో రాక్షసులూ అనేక రకాల గొడవలూ ఉన్నాయి. అలాగే పిండ దశలోనున్న పిండం లోని జీవికి పిండం వాస యోగ్యంగా లేదు (ఒక్కో కణం ఒక్కో జీవిగా ఉంటే వాటికి పిండంలో పరిస్థితి వాస యోగ్యం గా లేదు)అందుకోసం శ్రీరాముడు అవతరించి పిండాన్ని జీవికి వాస యోగ్యం చేస్తాడన్న మాట. ఈ ప్రక్రియ 5-6-7-మాసాల్లో పిండంలో పూర్తవుతుంది.&lt;br&gt;
శ్రీ రామావతారం:- ఈయన ఏక పత్నీ వ్రతుడు. సత్య సధుడు.న్యాయాన్యాయ విచక్షణా శీలి. ధర్మా ధర్మాలు తెలిసిన వాడు. ఆయన వావి వరసలు లేకుండా సంభోగించే వారిని శిక్షించాడు. ఈయన పిండంలోని ఉత్తర దిక్కునుండి దక్షిణ దిక్కుకు మొత్తం ప్రయాణించి లంకలో కూడా అడుగు పెట్టాడు. రావణునితో సహా ఎందరో రాక్షసులని సమ్హరించాడు. పట్టాభిషిక్తుడై పిండంలోని కణాల కన్నిటికీ అధిపతై రాజ్యం చేశాడు. పిండంలోని ఒక్కో ప్రదేశానికీ ఒక్కొక్కరిని రాజుని   చేసి పట్టాభిషేకం చేశాడు. అలా పట్టాభిషిక్తులైన వారు విభీషణుడు,సుగ్రీవుడు,భరతుడు,శత్రుఘ్నుడు.&lt;br&gt;
శ్రీ రామ పట్టాభిషేక ఘట్టంలో ఈయన రాజ్యం ఎలా సాగిందో వాల్మీకి కవి వర్ణించిన దాన్ని బట్టి, మనం చాలా విషయాలను ఖచ్చితంగా అంచనా వెయ్యగలుగుతాం.&lt;br&gt;
శ్రీరాముడు పితృ వాక్యపరిపాలనా దురంధరుడు. రామునిది- విష్ణు అంశ అయిన పిండంలోనున్న రాముని తండ్రి దశరథ బ్రహ్మ. దశరథ బ్రహ్మ కాలం మొదలయ్యే నాటికి పురుషులు ఇద్దరూ-ముగ్గురూ ఇలా ఇకెందరెందరో భార్యలనీ.ఉంపుడు కత్తెలనీ ఉంచుకుంటున్నారు. అంటే.. పిండంలోని ప్రతి జీవ కణం ఇటువంటి వ్యవస్థలో వుంది. దశరథుడు రాజ్యం చేస్తున్నాడనే సరికే పిండంలో దశేంద్రియాలూ పూర్తిగా తయారయి వున్నాయి. దశరథ బ్రహ్మ చేత  వసిష్ఠుడు మరో ఋషి చేత పుత్ర కామేష్ఠి యాగం చేయించాడు. యాగ ఫలితంగా పాయసం పుట్టింది. ఆ పాయసాన్ని నిష్పత్తుల్లో విడ గొట్టి కౌసల్యా,సుమిత్రా,కైకేయీ అనే భార్యలకి పంచి తాగించాడు. కౌసల్యకు రాముడు,సుమిత్రకు లక్ష్మణుడు, కైకేయికి భరత-శత్రుఘ్నులు పుట్టారు. దశరథునికి అందరికన్నా రామునిపై ప్రేమ మెండు. ఈ నలుగురు అన్న దమ్ములూ సయోధ్యగా వున్నారు. అన్న రాముని మాటను గౌరవించి ఆయన అదుపాజ్ఞలలో&lt;br&gt;
తమ్ములందరూ వున్నారు. అన్నను కంటికి రెప్పలా చూసుకుంటారు.అటువంటి సమయంలో విశ్వామిత్రుడు వచ్చి తాను చేస్తున్న యజ్ఞాన్ని కాపాడేటందుకని రామలక్ష్మణులిద్దరినీ తనతో అడివికి తీసికెళ్లాడు. దోవలో రామలక్ష్మణులకి అతిబల-మహాబల మంత్రోపదేశాలు చేశాడు. ఈ ప్రయాణంలో రాముడు తాటకిని చంపటం, మారీచ-సుబాహుల్ని చితక్కొట్టడం ,అహల్యకి శాప విమోచనం కలిగించటం వంటివి చేశాడు. ఆ తరవాత తన బల పరాక్రమాన్ని ప్రదర్శించి విదేహ రాజ పుత్రి అయిన (ఇతర దేహం నించి పుట్టిన) (She was not born through inter course of janaka maharaj through his wife.said to have been found in the ground as daughter of ground.With several meanings it was written. while tilting land she was found in a box.) సీతని పెళ్లాడాడు. ఇక్కడోవిషయం గమనించాలి. ఈ నలుగురు అన్నదమ్ములకీ ఏక కాలంలోనే వివాహాలు జరిగాయి. వివాహాలయ్యాక ఆ నలుగురు అన్నదమ్ములూ సతీ సమేతంగా పిండ దశలోనున్న జీవిలోని జీవ కణాల్లో తమతమ పనులను నిర్వహించారన్న మాట.&lt;br&gt;
ఇంక కైకేయి రామునికి పట్టాభి షేకం కాకుండా అడ్డుకుని రాముడిని 14 సంవత్సరాలు అరణ్య వాసం అంటే .. పిండం లెక్కలో 14 ఏళ్లు అయి వుంటుంది. కాని,మన లెక్కలో ఇవి ఏ 14 రోజులో అయి వుంటుంది. అరణ్య వాసంలో రాముడు మున్యాశ్రమాలన్నీ సందర్శించాడు. వాళ్ల దీవెనలు పొందాడు. వారి దగ్గర నేర్వ వలసిన విద్యలు నేర్చాడు. ఈ ప్రయాణంలో రాముడు ఎందరో రాక్షసుల్ని చంపి,మున్యాశ్రమములను పరి రక్షిస్తూ .. సాధు వర్తనులను సుఖ శాంతులతో ఉండేలా చూశాడు. (సీతా-రామ -లక్ష్మణులు ముగ్గురే అరణ్య వాసం చేశారు.అంటే -Trinity ఇక భరతుడిని రాజ్యం చూచుకోమనీ-అలాగే శత్రుఘ్నుని తమతో తీసికెళ్ల లేదు. వీరు బయటనించిపెరుగుదలని కాపాడారు. Omnion-allantoin లలో వీరుండి పోయారు అన్న మాట.ఇంక అరణ్య వాసం ఒక్క ఏడాది (అంటే పిండం లెక్కలో ఏ ఒక్క రోజో) ముగుస్తుందనగా,రావణుడొచ్చి సీతను  ఎత్తుకుని పోయాడన్న మాట. సీతాన్వేషణలో పడి లంకా నగరాన్ని చూసి వచ్చిన రాముడు పట్టాభిషిక్తుడై,మొత్తం పిండంలోని ప్రతి భాగాన్నీ సందర్శించినట్లు విదితమౌతుంది. రావణున్ని చంపుటకు అగస్త్య మహర్షి వద్ద రాముడు ఆదిత్య హృదయాన్ని తెలుసుకుని పఠించాడు.&lt;br&gt;
లంకలో రావణుని చంపాక పుష్పక విమాన మెక్కి ఇష్టులందరినీ తనతో తీసుకుని అయోధ్యకు వచ్చాడు. అక్కడ రామ పట్టాభిషేకం జరిగింది.&lt;br&gt;
(యింకా వుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/04/3120-3134-3074-3120-3123-3136-3119-3074-11-3114-3149-3120-3123-3119-3134-3122-3137-3090-3093-3103-3135-3093-3134-3093-3137-3074-3105-3134-3086-31-5321315/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>sciencehinduism-11</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/04/3120-3134-3074-3120-3123-3136-3119-3074-11-3114-3149-3120-3123-3119-3134-3122-3137-3090-3093-3103-3135-3093-3134-3093-3137-3074-3105-3134-3086-31-5321315/#comments</comments></item><item><title>రాంరళీయం-10పరశురామావతారం:-</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/02/3120-3134-3074-3120-3123-3136-3119-3074-10-3114-3120-3126-3137-3120-3134-3118-3134-3125-3108-3134-3120-5311747/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-02:/2009/01/02/3120-3134-3074-3120-3123-3136-3119-3074-10-3114-3120-3126-3137-3120-3134-3118-3134-3125-3108-3134-3120-5311747/</guid><pubDate>Fri, 02 Jan 2009 13:35:11 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-10&lt;br&gt;
పరశురామావతారం:-పిండం ఒక దశకి చేరుకోగానే దానిలో నుండే కణాల్లో రాజస గుణం పెచ్చు మీరుతుంది.వేటికవే తమను రాజులుగా ప్రకటించుకుంటాయి.ఇవి దాన ధర్మాలు విడనాడి వేటికవే స్వార్థ బుద్ధితో సాధువర్తనులైన తమ పనిని తా నిర్వర్తించుకునే సాధు పుంగవుల్లాటి కణాలను చంపి తన అధీనంలోకి తీసికెళ్లి వాటిపై పెత్తనం చలాయిస్తూ,వాటి అభివృద్ధిని ఆపేస్తున్నాయి. శరీరానికి అన్ని రకాల కణాలూ అవసరమేగా?ఏ కణం ఎక్కడుండాలో అన్ని ముందే నిర్ణయిం పడతాయి.అటువంటిది అన్నీ నేను మెడడు కణంగానో లివర్ కణంగానో ఉంటామని కొట్టుకోవటం కూడదు. అందుకే విషయం గ్రహించిన విష్ణు మూర్తి వెంటనే పరశురామ అవతారం ఎత్తాడు. రాజస గుణంతో దుర్మార్గులు చేస్తున్న కణాలనన్నిటినీ చంపాడు. ఒక సారి కాదు రెండు సార్లు కాదు.21 సార్లు మొత్తం పిండాన్ని చుట్టి ఇలా రాజు అన్న ప్రతి కణాన్నీ చంపాడు. ఈ పరశురాముడు చిరంజీవి. అవసరాన్ని బట్టి మనిషిలో ఈ రాజస మొనో పలీ గుణం పెరిగితే మళ్లీ వచ్చి,రాజస గుణాన్ని సమ్హరిస్తాడు.అధికార మదంలోనున్న వారిని అణిచి గర్వ భంగం చేసి,అవమానాల పాలు చేసే వాడీ పరశురాముడే!పరశురాముడు చంపిన కణాలన్నీ ఒక మడుగు అయింది.&lt;br&gt;
సగర పుత్రులు -సాగరాన్ని తవ్వుట:-&lt;br&gt;
ఇంక సగర పుత్రులు సాగరాన్ని తవ్వారు. సాగరంలోనే వారు మడిశారు. సగర పుత్రులన బడే కణాలన్నీ కలిసి గుండెకాయను తయారు చేశారు. గుండె కాయ యే జీవునిలో వుండే సముద్రం.అందులోని గోదల్లో ఇరుక్కుని సగర పుత్రులు మరణించారు. రక్తం ఈ గుండెలోకి చేరింది.&lt;br&gt;
భగీరథుడు-గంగావతరణం:-&lt;br&gt;
భగీరథుడు సగర పుత్రులకి మోక్షాన్ని ప్రసాదించాలని కోరి, శ్రీ మహా విష్ణువును ప్రార్థించి గంగను ప్రసాదించ మన్నాడు.వేగంగా ప్రవహించే గంగను మోయ గలిగే సమర్థుడిని చూసుకోమన్నాడు విష్ణువు. అప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించాడు.శివుడు గంగను శిరస్సున దాల్చుటకంగీకరించాడు.విష్ణు పాదం నించి గంగ శివుడి నెత్తి మీదకు చేరి అక్కడినించి భగీరథుని వెనకాల ప్రయాణించి పిండ శరీరమంతా పాకి,గుండెలోనున్న సగర పుత్రులనీ పునీతం చేసింది. ఇదే శరీరంలో (పిండంలో)తయారైన లింఫాటిక్ వ్యాస్థ.Lymphatic System.Lymph nodes. గంగను ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట అడ్డుకుంటూ వచ్చారు.అక్కడ లింఫ్ నోడ్స్ ఏర్పాటయ్యాయి. ఇక్కడితో పిండ దశలోనున్న బ్రహ్మకు కృతయుగం పూర్తయినట్టే!&lt;br&gt;
మనిషిని ఒక బ్రహ్మ స్వరూపంగా భావిస్తే; మనలోని రక్తంలోనున్న ఎర్ర కణ ఆయు: ప్రమాణం 120 రోజులు.ఇప్పుడు ఎర్ర రక్త కణానికి మనం పర బ్రహ్మలమన్నమాట! ఈ ఎర్ర రక్త కణానికి మరో బ్రహ్మ వుంటాడు.ఆ బ్రహ్మ&lt;br&gt;
పైన మరో బ్రహ్మ ఆ పైన మనం పర బ్రహ్మగావున్నాం.ఇప్పుడు ఎర్ర రక్త కణమే కనుక మన ఆయు: ప్రమాణంతో తన ఆయు: ప్రమాణాన్ని లెక్కలు కట్టుకుంటూ పోతే గంటల్లోనో ఘడియల్లోనో ,విఘడియల్లోనో  కృత,త్రేతా,ద్వాపర,కలియుగ నిష్పత్తుల్లో వుంటుంది. మనం బ్రహ్మ స్వరూపులమైనా మన బాహ్యాన్ని మనల్ని చుడుతూ మరో బ్రహ్మ వుంటాడు. ఆ ఆవరణాన్ని చుట్టి మరో బ్రహ్మ వుంటాడు.ఆ విధంగా ఎన్ని ఆవరణలుంటాయో మనకి తెలీదు. అయితే వీటన్నిటినీ చుట్టి పర బ్రహ్మ వుంటాడు. ప్రతి ఏడూ మారే యుగ బ్రహ్మలుంటారు.(యుగాది-ఉగాది!) మన పూర్వీకులు పర బ్రహ్మ (ఎన్నో ఆవరణ బ్రహ్మో తెలీదు)అతడి ఆయు: ప్రమాణాన్ని లెక్కించి కృత,త్రేత,ద్వాపర కలియుగాల్ని నిర్థారించారు. ఆయు: ప్రమాణ నిష్పత్తులు సంవత్సరాలూ రోజుల్లో వుంటాయి. అలాగే భూమి మీదున్న సమస్త జీవ రాశీ దేనికదే బ్రహ్మ స్వరూపం. ఏఏ జీవికి ఎంత ఆయు:ప్రమాణమో దాని లెక్కల నిష్పత్తిలోనే వాటిలోనున్న కణాల ఆయు: ప్రమాణముంటుంది. ఆ విధంగా మన సౌర మండలానికి సంబంధించిన పరబ్రహ్మకు కృతయుగం 17,28,000 సంవత్సరాలు,త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు,ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. క్స్లియుగం 4,32,000 సంవత్సరాలు.ఇలాటి 14 మన్వంతరాలు ఒక కల్పం. రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మకు ఒక రాత్రీ ఒక పగలు. పగటి పూటే బ్రహ్మ సృష్టి చేసి రాత్రి నిద్రిస్తాడు.అతను నిద్రలోనికి వెళ్లినప్పుడూ ప్రళయం సంభవించి సృష్టి అంతా నశించి ఒక కల్ప కాలం స్తబ్దుగా వుంటుంది.అందువల్ల 14 మన్వంతరాల్లోనూ 7 మన్వంతరాలు సృష్టి వుండి 7 మన్వంతరాలు స్తబ్దుగా వుంటుంది. అంటే అవి 7 ప్రళయాలు. ఇప్పుడు పర బ్రహ్మ ఆయు:ప్రమాణం 100 సంవత్సరములు.14 సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజైతే అతని 360 రోజుల సంవత్సరంలో 150 ప్రళయాలూ 150 సృష్టులూ జరుగుతాయి. ఆ విధంగా ఆ పరబ్రహ్మ నూరు సంవత్సరాల్లో 15000 ప్రళయాలూ 15000 సృష్టులూ చేస్తాడన్న మాట! ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అంటున్నాం కాబట్టి ఇది వైవస్వత మన్వంతరమని తెలుస్తోంది.కలియుగ ఆయు: ప్రమాణం లెక్కలోకి తీసుకుని ,వైవస్వత మన్వాంతరం తరువాత ప్రళయం వస్తుందన్న మాట.లేదూ దాని తర్వాతి మన్వంతరం తర్వాత ఒక కల్పం పూర్తయి ప్రళయం వస్తుంది.ఇలా కలియుగం లోని బ్రహ్మ కూడాఎన్నో ప్రళయాల్నీ స్తబ్దునీ - సృష్టినీ చూస్తాడు.ఇది పూర్తయ్యాక మహా ప్రళయం సంభవించి బ్రహ్మ పదార్థం మాత్రమే వుంటుందంటారు.అయితే ఇప్పటిదాకా చ్ప్పుకున్న అందరు బ్రహ్మలకీ తోడుగా విష్ణువూ శివుడూ వుంటారు. విష్ణువు ప్రేరణ వల్లే సృష్టి జరుగుతుంది మరి!&lt;br&gt;
(యింకా వుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/02/3120-3134-3074-3120-3123-3136-3119-3074-10-3114-3120-3126-3137-3120-3134-3118-3134-3125-3108-3134-3120-5311747/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>science</category><category>and-hinduism-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%B6%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%B03</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/02/3120-3134-3074-3120-3123-3136-3119-3074-10-3114-3120-3126-3137-3120-3134-3118-3134-3125-3108-3134-3120-5311747/#comments</comments></item><item><title>రాంరళీయం-9ఇంక వామనావతారం-త్రివిక్రమావతారం:-</title><link>http://dmurali62.blog.co.uk/2009/01/01/3120-3134-3074-3120-3123-3136-3119-3074-9-3079-3074-3093-3125-3134-3118-3112-3134-3125-3108-3134-3120-3074-3108-3149-3120-3135-3125-3135-3093-314-5308214/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2009-01-01:/2009/01/01/3120-3134-3074-3120-3123-3136-3119-3074-9-3079-3074-3093-3125-3134-3118-3112-3134-3125-3108-3134-3120-3074-3108-3149-3120-3135-3125-3135-3093-314-5308214/</guid><pubDate>Thu, 01 Jan 2009 17:08:47 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-9&lt;br&gt;
ఇంక వామనావతారం-త్రివిక్రమావతారం:-&lt;br&gt;
పిండంలో పెరుగుతున్న కణాలు తన్ను మాలిన ధర్మంగా ఒక దానితో ఒకటి పోటీ పడి దానాలు చేసుకుంటూ పోతున్నాయి. ఇక్కడ నిస్వార్థం -త్యాగం పనికి రావు.అలా జరిగితే ఏ కణాని కాకణం నీరసించి కృశించి తమ స్థానాని కోల్పోయి నశిస్తాయి. Sacrifice are not allowed for the growth.Essential selfish nature must be present  అందువల్ల ఒక పక్క బ్రహ్మ సృష్టి చేస్తూపోతుంటే ,ఈ కణాలు దాన ధర్మాలని తమ ఉనికిని పోగొట్టుకోటం ఏమి సబబు?ఈ దానాల వల్ల పిండంలో ఏమీ మిగలదు.అందుకోసం ఈ కణాల్లొ స్వార్థం బలీయంగా నాటుకోవాలి. తమ మనుగడ కోసం అవసరమైతే పక్క కణాలని చంపాలి. తమకు కావలసిన్ ఆహారాన్ని సముపార్జించుటూ పెరగాలి. steel-beg-or borrow policy నేను నాది అనే అహాన్ని పెంచుకోవాలి. ఇలా చేయ వలసిన దశలో బలి చక్రవరి రాక్షసుడు పిండంలోనున్న కణాల్న్నిటి పైనా పెత్తనం చెలాయిస్తూ తనలోని దాన గుణాన్ని మిగిలిన అన్ని కణాలకూ చాటి చెపుతూ అన్నిటినీ దానాలివ్వ మంటున్నాడు. జరగ బోయే నష్టాన్ని శ్రీ మహా విష్ణువు గ్రహించాడు.అందుకే వామనావతారం ఎత్తాడు. బలిని మూడు అడుగుల ప్రదేశాన్ని దాన మడిగాడు. బలి ముందు వెనుకలు చూడకుండా మూడడుగుల జాగాని దానమిచ్చేశాడు.&lt;br&gt;
ఇంక చూసుకోండి! వామనుడల్లా త్రివిక్రముడై కూచున్నాడు. ఒక పాదాన్ని ఆకాశ మార్గాన్ని పట్టించి బ్రహ్మను (మెదడును)తాకాడు.మరో పాదంతో భూమినంతట్నీ ఆక్రమిచాడు.అంటే పిండంలోని ప్రతి కణాన్నీ ఆక్రమించాడు.ఇవే రక్త నాళాలూ కేపిలరీ బెడ్స్ గా పిండాన్ని ఆవరించేశాయి. " ఇప్పుడు మూడో పాదాన్ని ఎక్కడ పెట్టేదిరా ?'అని, బలినడిగాడు. తప్పని సరై బలి తన తలని చూపాడు. విష్ణువు తన పాదాన్ని బలి తలపై వుంచి అథ: పాతాళానికి తొక్కేశాడు.ఆ బలి చక్రవర్తికి రాజ్య భ్రష్టుత్వం కలిగింది. అయినా అతని పై జాలి తల్చి ఏడాదికోసారిసారి భూమి మీదకొచ్చి దానాలు చేసుకోమన్నాడు. అందు వల్ల సంక్రమణ పుణ్య కాలంలో జనులు (హిందువులు)దానాలు యిస్తారు.ఇప్పుడు జీవ కణాల్లో అప్పటి దాకా వున్న దాన గుణాన్ని అణిచి పిండం అభివృద్ధికి తోడ్పడ్డాదు.కరువు కాటకాలొచ్చినప్పుడూ అత్యవసర సమయాల్లోనూ సమాజం బాగు కోరి దానం చెయ్యటం తప్పని సరి. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఈ బలి బయటకు వచ్చి మనుషుల చేత దానాలు చేయిస్తాడు.పిండంలోని ఫ్ల్యూయిడ్ ని టెస్ట్ చేసేందుకు&lt;br&gt;
చిన్న సూదితో గుచ్చితే ..వెంటనే ఆ కన్నాన్ని పూడ్చేటందుకు మిగిలిన కణాలన్నీ సర్వ సన్నద్ధమౌతాయి.అప్పుడు తమను తాము త్యాగం చేసుకోవడం,దానం చేసుకోవడం (self sacrifice) చేసి మిగతా కణాలు నిలబడేలా చేస్తాయి.ఆ మిగిలిన కణాలు రంధ్రాన్ని పూడ్చి గతించిన కణాల స్థానాన్ని భర్తీ చస్తాయి.&lt;br&gt;
శ్రీమహా విష్ణువు కాలు బ్రహ్మని (మెదడు)తాకేసరికి బ్రహ్మ ఆ పాదాన్ని కడిగాడు. అలా విష్ణు పాదం కడిగిన నీరు కిందకు వెన్నెముక ద్వారా దిగి spinal cordలోకి వచ్చి cerebro spinal fluid అయింది.&lt;br&gt;
(యింకా వుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2009/01/01/3120-3134-3074-3120-3123-3136-3119-3074-9-3079-3074-3093-3125-3134-3118-3112-3134-3125-3108-3134-3120-3074-3108-3149-3120-3135-3125-3135-3093-314-5308214/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>scienceamphinduism-9</category><comments>http://dmurali62.blog.co.uk/2009/01/01/3120-3134-3074-3120-3123-3136-3119-3074-9-3079-3074-3093-3125-3134-3118-3112-3134-3125-3108-3134-3120-3074-3108-3149-3120-3135-3125-3135-3093-314-5308214/#comments</comments></item><item><title>రాంరళీయం-8.నారసింహావతార కథ:-</title><link>http://dmurali62.blog.co.uk/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-8-3112-3134-3120-3128-3135-3074-3129-3134-3125-3108-3134-3120-3093-5303156/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2008-12-31:/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-8-3112-3134-3120-3128-3135-3074-3129-3134-3125-3108-3134-3120-3093-5303156/</guid><pubDate>Wed, 31 Dec 2008 13:07:45 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-8.&lt;br&gt;
ఇక హిరణ్య కశిపుడూ-నారసింహావతార కథ:-&lt;br&gt;
పిండ దశలోనున్న జీవికి నాడీ మండల వ్యవస్థ ద్వారా నారాయణ మంత్రోప దేశం జరిగింది.నారదుడి వల్ల ఆ పిండం తపస్సమాధిలో వుండి తదేక ధ్యానం చేస్తోంది.ఇటువంటి మంత్రం వల్ల హిరణ్య కశిపునికి కోపం&lt;br&gt;
వస్తుంది.నిజానికి ఆపిండం తన కొడుకే! అయినా మానవ రూపం దిద్దుకోకుండా తనలాగే రాక్షస రూపంలో రాక్షస కృత్యాలు చేసే పాడు పనులు చేసే చెడ్డ బాక్టీరియా గనో-వైరస్ గానో మార్చాలని హిరణ్య కశిపుడు శతథా ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు ఉగ్ర నరసింహ రూపం దాల్చి,హిరణ్య కశిపుని చంపి,ప్రహ్లాదుని రక్షిస్తాడు.ఈ ఉగ్రనరసింహ రూపం పిండం-పిండంలోకి ప్రవేశించిన విష్ణు మూర్తే! ప్రహ్లాదుని (ఆనందంగా వుండే ) ఆ రూపం దాల్చే వరకే ఈ హిరణ్య కశిపుడు గానీ, ఆ తరవాత అతని అవసరం లేదు.ఈ హిరణ్య కశిపుడు బ్రహ్మనే ధ్యానించే రకం. అందుకోసం బ్రహ్మనే ధ్యానిస్తూ కూచున్న దుర్మార్గపు పనులు చేస్తున్న ఈ హిరణ్య కశిపుని విష్ణువు చంపాడు.&lt;br&gt;
శివుని ఆద్యంతాలను కనుక్కునే ప్రయత్నంలో -బ్రహ్మ-విష్ణువులు:-&lt;br&gt;
రుద్ర రూపంలో స్థూపాకారంలో తల్లి గర్భా శయంలో నున్న పుట్ట బోయే జీవిని రల్లి రక్త నాళం నించొచ్చిన బ్రహ్మ విష్ణువు సందర్శించారు.వారికి ఈ లింగాకారం ఎంత ఎత్తుందో చూడాలని పించింది.బ్రహ్మ పైకి విష్ణువు కిందకీ వెళ్లి లింగా కారాన్ని కొలిచి,మళ్లీ ఇద్దరూ బొడ్డు దగ్గర కొచ్చి మాటాడుకున్నారు.బ్రహ్మ శివుని జటాజూటాన్ని చూశానని అబద్ధ మాడాడు.దాంతో శివుడు కోపించి బ్రహ్మకి పూజల్లేకుండా శపించాడు.విష్ణువు లింగా కారం మొద (ఆది) ఎక్కడుందో తను కనుక్కో లేకపోయానని ఒప్పేసుకున్నాడు. అందువల్ల శివ కేశవులిద్దరికీ పూజలున్నాయి.ఇదే కథ మన పురాణాల్లో ప్రచారమైంది.&lt;br&gt;
స్త్రీ ప్రతి కణంలోనూ ,అలాగే పురుషుని ప్రతి కణంలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ వుంటారు.అందువల్ల తల్లి నించీ-తండ్రి నించీ వచ్చిన ఆ మువ్వురూ ఒకరితో నొకరు గుణింపబడి 3x3అయి9 మంది అయి స్థూపాకారంలో నున్న శివునిలో ఐక్య మయ్యారు. వీరికి మియోటిక్ డివిజన్ వుండదు.వీరు ఒకరితో ఒకరు గుణింప బడతారే గాని రెట్టింపవరు.అందువల్ల నవగ్రహాలనీ తనలో ఇముడ్చుకున్న స్థూపకారంలోనున్న శివునిలా లింగా కారంలో పుట్ట బోయే బ్రహ్మ కనిపిస్తాడు.ఇప్పుడు తల్లి రక్త నాళం నించి మరో మువ్వురు (త్రిమూర్తులు) పుట్టబోయే బ్రహ్మని కలిసి అనుసంధానమయ్యారు. ఆ విధంగా పుట్ట బోయే జీవిలో 9x3= 27 చోటు చేసుకున్నాయి.ఈ 27 అశ్విని నుంచి మొదలై రేవతి తో అంతమయ్యే నక్షత్రాలు. తల్లినించి రక్త నాళం ద్వారా వచ్చిన శివుని శివుడు తనలో లయం చేసుకుని ఏకరూపిగా కనిపిస్తాడు.శివుడు మృత్యుంజయుడు.నిత్యుడు.ప్రళయం తదుపరి కూడా మిగిలే వాడు.అసలు ప్రళయం లయ కారకుడైన శివుని మూడో నేత్రం తోనే జరుగుతుంది.శరీరంలో చేరిన ఈ 27 నక్షత్రాలకీ ఒక్కో నక్షత్రానికీ 4 పాదాలుంటాయి. ఆ విధంగా 27x4=108. ఇదే అష్టోత్తర శతం. దీన్ని పుట్ట బోయే బ్రహ్మ జపిస్తాడు.ఇందులో మధ్యలోనున్న "0"(సున్న) కు విలువ లేదనే భావనతో అష్టాదశ పురాణాలు వెలువడ్డాయి.భగవద్గీతలో 18 అథ్యాయాలూ ,మహా భారతం 18 పర్వాలూగా రచన చెయ్యటం జరిగింది.శరీరంలో 18 essential amino acids  వుంటాయి. ఈ amino acids కి ఒక దాన్నుంచి మరొకటి తయారు చేసుకునే ఏర్పాటు వుంది.Biochemistry చెప్పే సూత్రం AGPT combinations లో మార్పు చెందుతాయి. దీనికి codes-codons actచేస్తాయి. జీవ ప్రక్రియలో ఇదొక భాగం.&lt;br&gt;
ఇంక పురాణ కథ ప్రకారం బ్రహ్మ శివలింగ ఊర్థ్వ భాగాని కెళ్లాడు. అక్కడ బ్రహ్మ పదార్థం మేథస్సుగా (మెదడు)మారింది.ఈ మెదడు నాలుగు భాగాలు. frontal lobe- 1,lateral lobes 2,posterior lobe -1. ఇదే చతుర్ముఖ&lt;br&gt;
బ్రహ్మ ! జీవి సృష్ట్యాదిని ఈ నాలుగు ముఖాలనించీ 4 వేదాలు పుట్టాయంటారు. ఆ వేదాలలో క్రోడీకరించి కోడ్ చేసిన దాన్ని బట్టి జీవి పెరుగుదల జరుగుతుంది.శివుడు బ్రహ్మపై కుపితుడై వెనుక భాగాన వున్న నాలుగవ తలను నరికే శాడంటారు.అందువల్ల posterior lobe వెనక్కి తన్నుకుంటూ పోదు Hydro cephalus అనే వ్యాధిలో లాగున..అయీఅ అక్కడ వుండె medulla పిట్యూటరీ గ్రంథుల చాలా పనులే చేస్తాయి.ఇప్పుడీ మెదడులోని right lobe,left lobe లలో కొన్ని సెంటర్లుంటాయి. ఒక్కో సెంటరూ ఒక్కో పని చేస్తుంది.జ్ఞాపక శక్తి సెంటరు మెదడు ముడుతల్లో వుంటుంది.,నవ్వు సెంటర్,ఏడుపు సెంటర్ ఇలా అన్నీ ఇందులో నిక్షిప్తమై వుంటాయి. ఈ మెదడులో వుండేది ఎక్కువ నీరు.ఈ మెదడు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది.ప్రాణ వాయువందకుంటే ముందు ఈ మెదడే (బ్రహ్మ) చనిపోతాడు. ఈ మెదడు త్వరగా అలిసి పోతుంది.హెచ్చు విశ్రాంతి కోరుతుంది.మగతలో నిద్రిస్తూ పిండ దశలో వుంటుంది (తపస్సమాధిలో ఉన్నట్టు)కానీ శరీర ప్రక్రియలన్నీ జరిపిస్తూ పెరుగుదల కుతోడ్పడుతుంది.             &lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-8-3112-3134-3120-3128-3135-3074-3129-3134-3125-3108-3134-3120-3093-5303156/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>sciencehinduism-8</category><comments>http://dmurali62.blog.co.uk/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-8-3112-3134-3120-3128-3135-3074-3129-3134-3125-3108-3134-3120-3093-5303156/#comments</comments></item><item><title>రాంరళీయం-7.సీతమ్మ వనవాసం.</title><link>http://dmurali62.blog.co.uk/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-7-3128-3136-3108-3118-3149-3118-3125-3112-3125-3134-3128-5301653/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2008-12-31:/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-7-3128-3136-3108-3118-3149-3118-3125-3112-3125-3134-3128-5301653/</guid><pubDate>Wed, 31 Dec 2008 08:43:47 +0100</pubDate><description>	&lt;p&gt; ఇక సీతమ్మ వారు-అశోక వనం:- అందులో సీతమ్మకు రామ ముద్రికను (ఉంగరం)అందించటం కథ కొస్తే .. స్త్రీని సంభోగించిన వాడు రాముడు.ఆ రాముని దూతగా దిగిన వాడు హనుమ అతను రాముని సందేశాన్నీ, అతని ఉంగరాన్నీ అండానికందచేశాడు. (అండాలన్నీ సీతలు కావు.పుట్టే ప్రతి స్త్రీ సీత కానేరదు. అలాగే సంభోగించిన ప్రతి వాడూ రాముడు కాడు.ఇంక లోనికెళ్లిన ప్రతి వీర్య కణం హనుమలా వున్నా హనుమ కాక పోవచ్చు.రామ రావణ యుద్ధంలో ప్రవేసించిన కోతులు కావచ్చు.పుట్టే ప్రతి జీవి రాముడు కాక పోవచ్చు.అలా లోనికి వెళ్లిన హనుమ అండముతో కలిసి పిండ రూపి అయి,బాహ్యమునకు వచ్చి బ్రహ్మ రూపంలో బ్రహ్మ తేజంతో తాను సీతను సందర్శించానని చెప్పి ఆహ్లాదాన్నిస్తాడు తనకు పుట్టిన పిల్లనో పిల్ల వానినో చూచిన రాముడు (తండ్రి)ఆనందిస్తాడు.)ఈ కథ పునరుత్పత్తికే పరిమితం కాకుండా ఫిజిక్స్,కెమిస్ట్రీ,ఆస్ట్రాలజీ,ఆస్ట్రానమీ తదితర అన్ని శాస్త్రాలకీ విశ్వావిర్భావానికీ అన్నిటికీ అన్వయిస్తుంది కాబట్టి విడి విడి గా శస్త్ర పరంగా ఆలోచిస్తే అన్నిటిలోనూ ఈ కథ కనిపిస్తుంది.జ్ఞానమంతా ఒక చోటినించే మొదలౌతుంది.ఏకో నారాయణ! యిది మున్ముందు చెప్పటం జరుగుతుంది.)మరో ముఖ్య విషయ మేమంటే,వాల్మీకి రామాయణాన్ని రామ కథ జరుగక పూర్వమే నారదోప దేశతో రాశాడు.అంటే ..వాల్మీకి తన శరీరాంతర్భాగం లోనికి చూచుకుంటూ ,శరీరంలో జరుగుతున్న త్రేతాయుగపు రామాయణాన్ని చూచాడు!&lt;br&gt;
 విష్ణు మూర్తి నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టాడని హిందూ శాస్త్రాలు ఘోషిస్తాయి.ఇప్పుడీ విష్ణు మూర్తి నాభి కమలం ఎక్కడుందో చూద్దం:-&lt;br&gt;
తల్లి నించి వచ్చే యుటిరైన్ uterine artery ఆర్టరీ యుటిరస్ లోని పిండం నాభికి అనుసంథానమై పిండం పెరుగుదలకు తోడ్పడుతుంది.ఇప్పుడు తల్లి నించి వచ్చిన ఈ యుటిరైన్ ఆర్టరీ యే విష్ణు మూర్తి నాభి కమలం.  (See diagrams and pictures of foetus in the mother's womb) దీన్ని బట్టి బ్రహ్మ విష్ణు నాభి కమలం నించి పుట్టాడని తెలుస్తుంది. పుట్టబోయే జీవి పిండ దశలో తల్లితో బొడ్డు ద్వారా అను సంథానమై,రక్తపు మడుగులో పైకి తేలతాడు.ఆ బ్రహ్మ చుట్టూ మాయా వరణంలాగు membrane పొర వుంటుంది.&lt;br&gt;
విష్ణు మూర్తి తన నాభినించి పుట్టిన బ్రహ్మను సృష్టి కొన సాగించ మన్నాడు. బ్రహ్మ మానస పుత్రుడుగా నారదుడు (నాడీ మండలం)nervous system ,ఇంద్రుడు (ఇంద్రియాలూ అగైరాలు),కశ్యపుడు ఖెచరాలనూ,జలచరాలనూ,ఉభయ చరాలనూ ఇత్యాదుల్ని పుట్టించాడు.ఆదిత్యుడు.ఇంకా ఎందరో ఋషులు,ఋషి పత్నులు అందరూ పుట్టుకోచ్చి,ఎవరికి వారు తమ తమ పనులను పిండంలో చేసుకుంటూ పోతారు.(ముందు ముందు ఈ విషయాలు ప్రస్తావన కొస్తాయి.)అంటే శరీరం ఒక పెద్ద యూనివర్స్ అన్న మాట. శరీరంలోని ప్రతి చిన్న పార్టుకూ మన వాళ్లు పేర్లు పెట్టుకున్నారు.ఈది అంతా కష్టం కాబట్టి మైక్రో పార్టులకి అంకెలు నేటి సైన్సు వాదుతోంది.
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-7-3128-3136-3108-3118-3149-3118-3125-3112-3125-3134-3128-5301653/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>sciencehinduism-7</category><comments>http://dmurali62.blog.co.uk/2008/12/31/3120-3134-3074-3120-3123-3136-3119-3074-7-3128-3136-3108-3118-3149-3118-3125-3112-3125-3134-3128-5301653/#comments</comments></item><item><title>రాంరళీయం-6 వీర్య కణాన్ని హనుమతో పోల్చడమా?</title><link>http://dmurali62.blog.co.uk/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-6-3125-3136-3120-3149-3119-3093-3107-3134-3112-3149-3112-3135-3129-3112-3137-3118-3108-3147-3114-3147-312-5299408/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2008-12-30:/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-6-3125-3136-3120-3149-3119-3093-3107-3134-3112-3149-3112-3135-3129-3112-3137-3118-3108-3147-3114-3147-312-5299408/</guid><pubDate>Tue, 30 Dec 2008 18:45:35 +0100</pubDate><description>	&lt;p&gt;రాంరళీయం-6 వీర్య కణాన్ని హనుమతో పోల్చడమా?&lt;br&gt;
వీర్య కణాన్ని వీరాంజనేయుడనటం వల్ల మత ఛాందసులూ రామభక్తులూ కోపగించుకోవచ్చు. కాని,నేను అల్లా ఎందుకు చెప్పానో గ్రహించ గలరు.హనుమ పుట్టుక వెనుక గాథ విచిత్రం.శివుని వీర్యం వాయుదేవుడు తీసుకు పోతున్నాట్ట.అప్పుడు అంజనీ దేవి ఆ వీర్యాన్ని ఆఘ్రాణించిందిట.దాంతో ఆమెకు గర్భం వచ్చి హనుమ పుట్టాడు.అంజినీ దేవికేసరికి భార్య కూడ.&lt;br&gt;
1.హనుమ తోక గల వాడు. -వీర్య కణానికి తోక వుంది.&lt;br&gt;
2.కోతినించి మనిషి పుట్టాడు. -కోతి వలెనే వీర్య కణం వుండును.&lt;br&gt;
3.హనుమంతుడు చిరంజీవి.ప్రస్తుతం తపస్సులోనున్నాడు. - పురుషుని వృషణంలో వీర్య కణం ఉత్పత్తి దశలో తపోనిష్ఠలోనే వుంటుంది(చిన్న పిల్లలలో)తరువాత నిద్రనించి లేస్తుంది.&lt;br&gt;
4.హనుమే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడని వేద పురాణాలు చెప్పాయి. -ఈ వీర్య కణమే బ్రహ్మ రూపం దాల్చే మనిషి (మేథస్సు)&lt;br&gt;
5.హనుమ సముద్రం లంఘించాడు.- వీర్య కణం యోని సముద్రంలో ఈదుకుంటూ వెళ్తుంది.&lt;br&gt;
6.హనుమ లంకని చూచాడు.- వీర్య కణం అండాశయాన్ని చూస్తూ అందునించి వచ్చే అండంకోసం నిరీక్షిస్తుంది.&lt;br&gt;
7.లంక సముద్ర మధ్యంలో ద్వీపంలా వుంది.- అండాశయాలు(overies0 లంకలాగే విడిగా వుంటాయి.&lt;br&gt;
8.లంకలో ఎందరో స్త్రీలను హనుమ చూచాడు. -అండాశయంలోని అనేక అండాలు రావణ బందికానాలో వుండి విడుదల కాకుండా వుంటాయి.రావణుని ప్రియురాండ్రందరూ కోరి అతని లంకలో ఉన్న వారే(సీత తప్ప)&lt;br&gt;
9.రావణుడు హనుమ పైకి 80 వేల కింకరులను హనుమను చంపుటకు పంపాడు.వారి నందరినీ హనుమ మట్టు పెట్టాడు.-ఇటువంటి 80వేల బాక్టీరియా గానీ మరేవైనా గానీ ఓవరీ నించి రాగలవు.వాటినన్నిటినీ చంపగల శక్తి ఒకే ఒక్క వీర్య కణానికుంటుంది.&lt;br&gt;
10.హనుమ ప్రాసాదాన్ని ఎక్కి ఘోర నాదం చేసెను.అక్కడ ప్రాసాదమును కాపలా కాయు నూర్గురు రాక్షసులు హనుమ పై దాడి చేసిరి.వారిని హనుమ చంపెను.-సూక్ష్మ రూపంలోనున్న రాక్షసులు నూర్గురినీ చంపగల శక్తి వీర్య కణానికుంటుంది.&lt;br&gt;
11.లంకేశ్వరుడు జంబు మాలిని పంపెను.అతడినీ హనుమ చంపెను.-ఈ శక్తి వీర్య కణానికుంటుంది.అది releaseచేసే వాసనలూ ఇతరత్రాలు.&lt;br&gt;
లంకేశుడు ఏడుగురు మంత్రి పుత్రులను పంపెను.వారిని వారి సైన్యంతో సహా హనుమ చంపెను. ఇదీ వీర్య కణానికే సాధ్యం.&lt;br&gt;
13.రావణుడు 5గురు సేనా పతులను పంపగా వారినీ హనుమ చంపెను.- వీర్య కణానికే సాధ్యం.&lt;br&gt;
14.లంకేశుడు అక్షకుమారుని పంపెను.అతడినీ హనుమ చంపెను.-వీర్య కణానికే సాధ్యం.&lt;br&gt;
15.ఇంద్రజిత్తును పంపెను.అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టు బడెను. -అండ రూపంలో క్రిందకు దిగిన ఇంద్రియములను జయించిన ఇంద్రజిత్తు మత్తు చేయగా బద్ధుడై అండమును కలిసెను.&lt;br&gt;
ఇంక సీతమ్మ వారు అశోక వనం:- గూర్చి తౌవాత చెప్పుకుందాం.&lt;br&gt;
(యింకావుంది)
&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-6-3125-3136-3120-3149-3119-3093-3107-3134-3112-3149-3112-3135-3129-3112-3137-3118-3108-3147-3114-3147-312-5299408/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>sciencehinduism-6</category><comments>http://dmurali62.blog.co.uk/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-6-3125-3136-3120-3149-3119-3093-3107-3134-3112-3149-3112-3135-3129-3112-3137-3118-3108-3147-3114-3147-312-5299408/#comments</comments></item><item><title>రాంరళీయం పిండంలో కృతయుగం 5.</title><link>http://dmurali62.blog.co.uk/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3114-3135-3074-3105-3074-3122-3147-3093-3139-3108-3119-3137-3095-3074-5299074/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2008-12-30:/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3114-3135-3074-3105-3074-3122-3147-3093-3139-3108-3119-3137-3095-3074-5299074/</guid><pubDate>Tue, 30 Dec 2008 17:32:05 +0100</pubDate><description>	&lt;p&gt;ఇప్పుడు ప్రళయ కాలాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి- ప్రళయ కాలంలో సోమకుడనే రాక్షసుడు వేదాలని తస్కరించి నీటి మడుగున దాస్తాడు. ఆ సోమకుడనే రాక్షసుని విష్ణువు చేప రూపం దాల్చి చంపుతాడు.వేదాలని పరిరక్షించి పడవలోకి చేర్చి ఆ పడవను ఒడ్డుకి చేరుస్తాడు.&lt;br&gt;
ఇక్కడ పిండం పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసే వాడు సోమకుడు.వాడు జీన్స్ నీ-పెరుగుదలకుపయోగ పడే కోడ్స్ నీ,కోడాన్స్ నీ .. ఇవే వేదాలు.వీటి నన్నిటినీ పెరిగే పిండానికందకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సోమకుని మాతృ రక్తంద్వారా మాతృగర్భంలోకి ప్రవేసించిన విష్ణువు చేప రూపం దాల్చి చంపుతాడు. చేప రూపంలోనున్నవి తల్లి రక్తం నించి వచ్చే రోగనిరోధకాలు Antibodies రుద్ర రూపం దాల్చిన ఈ బ్రహ్మ నిజానికి ఒక పడవ లాటి వాడు. ఈ పడవే బ్రహ్మకు రూపు దిద్దుకునే ఆకారం.అందుకే ఈ పడవలోనికి వేదాలని చేర్చడం జరిగింది.ఇప్పుడీ పడవ నీటి ఆటు పోట్లని తట్టుకుందుకు వీలుగా చేపరూపంలోనున్న హరి (విష్ణువు)ఈ పడవను తీసికెళ్లి తల్లి గర్భాశయ గోడకి గట్టిగా కట్టి పారేస్తాడు.&lt;br&gt;
ఇంక కృతయుగంలోని హిరణ్యాక్షుడి కథ మొదలౌతుంది.గోళా కారంలోనున్న ఈ భూమిని (పిండం) ఈ రాక్షసుడు చాప చుట్టలా చుట్టి నీటి మడుగులో పడేస్తాడు. అలా నీటి మడుగులో పడిపోయిన భూమిని (పిండాన్ని) హరి ఆది వరాహ రూపందాల్చి హిరణ్యాక్షుని చంపి,నీటిపై తేలేలా చేస్తాడు.&lt;br&gt;
గుండ్రంగా గోళంలా వున్న భూమిని (బ్రహ్మ పదార్థాన్ని) బీటలు cleavases తీసిన సమయంలో ఆ రాక్షసుడు చాపలా చుట్టి -అదే పెన్సిల్ ఆకారం, రుద్ర రూపంగా చుట్టి తల్లి గర్భాశయంలోని రక్తపు మడుగులో పడేస్తాడు. ఒక వేళ ఇది ఈ రూపంలోనే వుండి పోతే ముసలం (రోకలి)పుట్టినట్లుగా స్థూపాకారంలోనున్న బ్రహ్మ పదార్థం తల్లి గర్భం నించి బయటకు తన్ను కొచ్చేస్తుంది.అందుకోసం ఈ స్థూపాకారాన్ని మరల పిండ రూప దశలోకి మార్చి (గోళాకారంలోకి)రక్తపు మడుగులో మునిగి పోకుండా తేలేలా చేసే బాధ్యతను హరి తీసుకుంటాడు. ఒక బెలూన్లో వున్నట్టు ఈ పిండం (బ్రహ్మ)తల్లి గర్భాశయంలో మడుగులో తేలుతూ వుంటుంది.&lt;br&gt;
ఈ ఆది వరాహ రూపం శ్రీ మహా విష్ణువు ఎక్కడ్నించి ఎలా వస్తున్నాడు?- తల్లినిండి వచ్చే యుటిరైన్ ఆర్టరీ గర్భాశయంలోనికి చొచ్చుకుని,పిండం&lt;br&gt;
బొడ్డుకు అను సంథానమై,పిండాన్ని రక్తపు మడుగులో తేలేలా చేస్తుంది.ఈ uterine arteryగుండా శ్రీ మహా విష్ణువు పయనించి,పిండాన్ని రక్తపు మడుగులో తేలేలా చేస్తాడు.ఎవరి పనులు వారు పూర్తి చేసిన తరవాత వారు తప్పుకోవలసిన అవసరముంది. ఎందుకంటే భవిష్యతులో వారి అవసరముండదు.అందువల్ల సోమకుడు హిరణ్యాక్షుడూ చచ్చిపోయారు.ఇదెలాటిదంటే.. ఒక స్ఫుట్నిక్ ను అంతరిక్షంలోకి పంపేటప్పుడు,బేస్ లో ఉపయోగించిన రాకెట్ తన పని పూర్తి కాగానే కింద పడిపోతుంది.ఆ తరవాత నిర్దిష్ట దూరం పయనించాక మరో రాకెట్ పేలి స్ఫుట్నిక్ ని మరి కొంత దూరం తీసి కెళ్తుంది. అక్కడ పానెల్స్ విడి వడ్డం ,నిర్దిష్ట కక్ష్య లో స్ఫుట్నిక్ తిరిగే ఏర్పాట్లని మరో యంత్రం చూసుకుంటుంది. అలాటి యంత్రాల్లాంటివే ఈ జీవ ప్రక్రియలో వున్న వన్నీ.వీటిలో వున్న కోడ్స్ -కోడాన్సూ జీవ పరిణామ క్రమాన్ని నిర్దేశిస్తూ వుంటాయి.వీటినే హిందూ పురాణాల్లో యంత్రాల పేర్లతో వ్యవహరించకుండాబ్రహ్మ-విష్ణు-మహేశ్వరులనీ,రాక్షసులనీ దేవతలనీ వ్యవహరించారు.కారణం ఇదంతా బయొలాజికల్ మాటర్ లోనున్న బయొలాజికల్ మాటర్స్.Biological matters in Biological matter have been given some name instead of giving numbers by the present scientists. అంతే కాదు .. నిర్జీవం అనుకునే వాటిలోనూ జీవం వుందనీ అదే శక్తి రూపమనీ వాటిక్కుడా నిర్దిష్ట లక్ష్యాలున్నయనీ హిందూ ఋషులు గ్రహించి ఈ త్రిమూర్తుల ఆధారంతోనే జీవ నిర్జీవాలన్నిటి మీదా పురాణ రూపంలోనూ,వేదాల రూపంలోనూ చెప్పారు.Note: శక్తి (energy termed as femenine gender.This energy is being absorbed by Mother AdiSakti.The demon mahishasura when sheds blood from each drop of his blood several millions of demons mahishasurs will take birth.By drinking all drops of blood before blood drops fall on earth Mother killed him is a story present in Devi bhagavatam.Energy enters into energy. అందుకే ఆమెను శక్తి అన్నారు.ఆవిడ అన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది.ఆ విధంగా పురుషుడు ఆటం బాంబులా పేలితే వాని లోంచి రిలీజ్ అయ్యే శక్తి ఆమె లో జీర్ణమై లోకం చల్ల బడుతుంది.&lt;br&gt;
టెలిస్చోప్ కనుక్కోక పూర్వమే ఖగోళ శాస్త్రం విడమర్చి చెప్పిన ఋషులు,మైక్రోస్కోప్ కనుక్కోక పూర్వమే శరీర ధర్మాల్నీ,శాస్త్రాలనీ అణుమాత్రం తేడా లేకుండా చెప్ప గలిగారు.దానిక్కారణం వారి అంతర్ దృష్టి. ఏకాగ్రత.తపోనిష్ఠ. వారి ఆలోచనా సరళిలో వారు ఫిక్షన్ గా రాసినా అవి నిజాలయ్యాయి.లేదూ పూర్వం ఒకప్పుడు విజ్ఞాన శాస్త్రం ఈ భూమిపై పరిఢవిల్లి ఆ తరవాత నశించి వుండ వచ్చు. గతంలో వారు చూసిన వాటిని అభూత కల్పనలు లేకుండా వారు మనకందించి వుండవచ్చు. పురాణాల్లో అబద్ధాలు చెప్ప దల్చుకునంట్లైతే మన పూర్వీకులు రంకులనీ-బొంకులనీ ఉన్నదున్నట్టుగా రాయరు.మసి పూసి మారేడు కాయ చేసే వారు.అలాటిది వారు చెయ్య లేదు.ఉన్నదున్నట్టుగా రాశారు.వాటిని అర్థం చేసుకోలేని నేటి ఆథ్యాత్మిక వాదులు ఏదో కప్ప దాట్లు వేస్తూ తమకు తోచిన అర్థాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసి,నేటి సామాజిక పరిస్థితులకనుగుణంగా నీతి-న్యాయాలని చొప్పించి వారు చెప్పిన దానికి వక్ర భాష్యం ఇస్తున్నారు.ఇంక-హేతు వాదులు నాస్తిక వాదంతో పురాణాలన్నీ పుక్కిటి పురాణాలనీ,కట్టు కథలనీ కొట్టి పారేస్తున్నారు.నాటి రోజుల్లో వున్న జాబాలి మహర్షిని గురించి గానీ చార్వాకుని గురించి గానీ మరెవరి గురించైనా గానీ వారు వున్న దున్నట్లుగా రాశారన్నది మర్చిపోరాదు.అహల్య కథా-పంచ భర్తృక పాంచాలి కథా,కర్ణుడి&lt;br&gt;
కథా,కుంతీ-మాద్రీ దేవతల ద్వారా బిడ్డలను కన్న కథలూ యథా తధంగా రాశారే గాని,వాటిని ఏదో మార్చి రాశే ప్రయత్నం చెయ్య లేదు.సత్యమే వ జయతే!వారి సూత్రం. &lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3114-3135-3074-3105-3074-3122-3147-3093-3139-3108-3119-3137-3095-3074-5299074/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>science-vedas-5-%E0%B0%B0%E0%B0%B0%E0%B0%B3%E0%B0%AF-%E0%B0%AA</category><comments>http://dmurali62.blog.co.uk/2008/12/30/3120-3134-3074-3120-3123-3136-3119-3074-3114-3135-3074-3105-3074-3122-3147-3093-3139-3108-3119-3137-3095-3074-5299074/#comments</comments></item><item><title>షష్ఠమ వేదం(రాంరళీయం)-4.భవిష్య బ్రహ్మలోనున్న పదార్థ మేమిటి?:-</title><link>http://dmurali62.blog.co.uk/2008/12/30/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-4-3117-3125-3135-3127-3149-3119-3116-3149-3120-3129-3149-311-5297310/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2008-12-30:/2008/12/30/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-4-3117-3125-3135-3127-3149-3119-3116-3149-3120-3129-3149-311-5297310/</guid><pubDate>Tue, 30 Dec 2008 11:33:16 +0100</pubDate><description>	&lt;p&gt;భవిష్య బ్రహ్మలోనున్న పదార్థ మేమిటి?:-&lt;br&gt;
  షష్ఠమ వేదం(రాంరళీయం)-4.&lt;br&gt;
ఫెర్టైల్ ఓవమ్ భవిష్యద్బ్రహ్మలో వుండే పదార్థ మేమిటి?:- భవిష్యద్బ్రహ్మలో తండ్రినించి వచ్చిన 23 క్రోమోజోములూ తల్లి నించి వచ్చిన 23 క్రోమోజోములూ వెరసి 23 జతల క్రోమోజోములు అంటే 46 క్రోమోజోములుంటాయి.వీటితో పాటు తల్లి దండ్రులనించి సంక్రమించే జీన్స్ వుంటాయి. అను వంశిక వ్యాథులూ ,వ్యాథి నిరోధకాలూ సులక్షణాలూ దుర్లక్షణాలూ రూపు రేఖా విలాసాలన్నీ వుంటాయి.అంతేనా? అటు తండ్రి శరీరంలో ప్రతి జీవ కణంలో వుండే బ్రహ్మా విష్ణు మహేశ్వర్లు వచ్చి;అలాగే ఇటు తల్లి శరీరంలో వుండే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లూ వచ్చి కొత్తగా ఆవిర్భవించే జీవిలో చేరతారు.&lt;br&gt;
ఇక ఏక కణంగా వున్న ఈ fertile ovum Mitotic divisions  తీసుకుంటూ కణ&lt;br&gt;
విభజనలు చేసుకుంటూ ఒక కణం రెండుగా ,రెండు నాలుగుగా,నాలుగు ఎనిమిదిగా ఎనిమిది పదహారుగా ..ఈ విధంగా రెట్టికి రెట్టింపవుతూ పెరగటం ప్రారంభిస్తుంది.ఈ స్థితి భవిష్య బ్రహ్మకు కృతయుగమన్న మాట!&lt;br&gt;
ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోక తప్పదు.నాలుగు, ఎనిమిది,పదహారు కణ విభజన సమయంలో ఈ బ్రహ్మను రెండు-నాలుగు ముక్కలుగా విడగొడితే ..ఏ ముక్కకా ముక్క మరో పూర్ణ జీవిగా (బ్రహ్మగా) అవతరించ గలదు (డు).ఇవే స్టెం సెల్స్ మూల కణాలు. ఈ కణాలు జీవి పుట్టినప్పుడు ఆ జీవి బొడ్డు తాడులో వుంటాయి.వీటిని అవసరాన్ని బట్టి ప్రత్యేక అవయవాలుగా మలచుకోవచ్చు.కన్ను,ముక్కు,గుండె కాయ ,కాలేయం,ప్లీహం,ఎముకలు ఈ విధంగా తయారు చేయ వచ్చు.ఈ ప్రక్రియను ప్రస్తుతం సైంటిస్టులు చేసి మానవుల్లో repair work చేస్తున్నారు.అలాగే జీన్ ట్రాన్స్ప్లాంటేషన్ పనులు చేబడుతున్నారు.ఇదే హిందువుల ఏకో నారాయణ సూత్రం. సహస్రాక్ష,సహస్ర శిర సహస్ర పాత్ అంటూ నారాయణుని అభివర్ణించే శ్లోకం ఈ మూల కణానిదే!?అన్నీ నువ్వే అన్నిటా నువ్వున్నావు.అంతా నువ్వే అనే శ్లోకాలన్నీ ఈ మూల కణాలకి స్థిర పడతాయి.&lt;br&gt;
ఇలా కణ విభజన చేసుకుంటూ పోతున్న బ్రహ్మ(fertile ovum) ఒక స్థితికి చేరుకున్నాక దీనిలో పగుళ్లు మొదలౌతాయి.ఇంతవరకూ గుండ్రంగా బెలూనులా వున్నట్టగుపడే ఈ బ్రహ్మ పదార్థం cleavases తీసుకోవటం మొదలెడుతుంది.అలా పగులు చూపిన బ్రహ్మ వసు-రుద్ర-ఆదిత్య రూపాలని దాలుస్తుంది.వాసు రూపం అంటే పాము రూపం. రుద్ర రూపం అంటే స్థూపాకారం-(లింగాకారం) ఆదుత్య రూపం అంటే సప్తాశ్వారూఢుడై ముందుకు సాగుతున్నాడన్న మాట. See chick and human embriology&lt;br&gt;
1.బ్రహ్మ కణ విభజన తీసుకున్నాడు.బ్రహ్మ తనకు పుట్టిన (మైటోటిక్ విభజన ద్వారా) కణంతోనే తా కలిసి మరో కణాన్ని సృష్టిస్తూ పోతున్నాట్ట.కాబట్టి మొదట పుట్టిన కణం బ్రహ్మకి కూతురైంది.ఆమెతోనే బ్రహ్మ రమించి మరోకణాన్ని పుట్టిస్తున్నందువల్ల బ్రహ్మ కూతుర్ని పెళ్లాడినట్లు హిందూ వేదాలు చెబుతాయి.బ్రహ్మ కూతురు -భార్యని సరస్వతి-వాణి-శారద అని అనేక పేర్లతొ పిలిచి హిందువులు పూజిస్తారు.సరస్వతి అంటే knowledge జ్ఞానం.అంతరమున జ్ఞాన మున్నందువల్లే కణం విభజన చేసుకో గలుగుతోంది.ఈ సరస్వతి బ్రహ్మ నాలిక పై వుంటుందట. అంటే భర్త ఆదేశాలననుసరించి కణ విభజనలు చేసుకుంటూ పోతోందన్న మాట!హైందవం ముందుగానే ఈ విషయం చెప్పింది వేదాల ద్వారా.ఆశ్చర్యమేమంటే హిందూ ఋషులు మెడిటేషన్ ద్వారా ఈ రహస్యం చెప్పుకున్నరేమో?నేడు చెప్పే విజ్ఞానం నాడే వేదాలు ఘొషించటం నిజంగా విడ్డూరమే!&lt;br&gt;
2.First cleavase:- బ్రహ్మ మొదటి పగులు. ఇలా పగుళ్లు చేసుకున్న బ్రహ్మ తదుపరి పెనిసిలు ఆకారం దాలుస్తాడు.&lt;br&gt;
3.పెన్సిల్ ఆకాఅం:-ఇదే వసు రూపం.పాములా పొడుగ్గా సాగుతుంది.&lt;br&gt;
4.రుద్ర రూపం-లింగాకారం: పరీక్ష నాళికలా -పెన్సిల్ ములుకులాగున్న ఎదర భాగం లోనికి చొచ్చుకుపోవడం మొదలౌతుంది. అలా వెళ్లి గొట్టంలో గొట్టంలా A test tube in a test tube లా మారుతుంది.పై గొట్టం చర్మం,శరీరావయ వాలను తయారు చేసుకుంటుంది. లోని గొట్టం అన్న వాహికగా మారుతుంది.లింగా కారంలో వుండే శివుడికి నోరుంది.ఇతర అవయవాలన్నీ వున్నాయి.కాని,అతడ్ని లింగాకారంలోనే హిందువులు పూజిస్తారు.ఇప్పటికి శివుడు తయారయ్యాడన్న మాట.&lt;br&gt;
5.Budding stage:కొమ్మలు పొడుచుకు వచ్చుట:- ఆదిత్య రూపం:- 4th. stage లో తయారైన రుద్ర రూపం నించి చేతులూ-కాళ్లూ మొగ్గలు తొడుగుతున్నట్లు తన్ను కొస్తుంటాయి.ఇవే సప్త ధాతువులు తమ తమ స్థానాల్లో నిబద్ధతతో అమరే ప్రయత్నం.సప్త సిధువులు,సప్త వర్ణాలు,ఇలాటి వన్నీ రూపు దిద్దుకునే ప్రయత్నం.అందువల్ల దీన్ని ఆదిత్య రూపం అనవచ్చు.&lt;br&gt;
పురాణాలు వాస్తవాలనీ హిందూ ౠషులు సత్య సంథులనీ వారెప్పుడూ అబద్ధాలు చెప్ప లేదనీ మనం నమ్మినప్పుడే;వారు చెప్పిన శాస్త్రాల్లోని సత్యం హేతు పరంగా ,భౌతిక రసాయన పరంగా ఆథునిక విజ్ఞాన శస్త్ర పరంగా మనకి కనిపిస్తుంది.అందువల్ల వారు చెప్పిన వన్నీ సత్యంగా భావించి విశ్లేషించట్మ్ జరుగుతోంది.&lt;br&gt;
భవిష్య బ్రహ్మ రుద్ర రూపం దాల్చినప్పుడు ఆ రుద్ర రూపమైన లింగాకారుడు తల్లి గర్భాశయ గోడలకు (Uterine wall)అతుక్కుంటాడు.అలా అతుక్కుని తల్లినించి ఆహారాన్ని సేకరించుకుంటూ వృద్ధి చెందుతూ పిండ రూపం దాల్చే ప్రయత్నంలో పడతాడు. ఈ పిండాన్ని తల్లి లోన పెరిగే పరాన్న జీవిగా భావిస్తారు.A foetus is nothing but a parasite in the mother's womb which lives on mother's food. &lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2008/12/30/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-4-3117-3125-3135-3127-3149-3119-3116-3149-3120-3129-3149-311-5297310/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><category>science-hinduism-4</category><comments>http://dmurali62.blog.co.uk/2008/12/30/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-4-3117-3125-3135-3127-3149-3119-3116-3149-3120-3129-3149-311-5297310/#comments</comments></item><item><title>షష్ఠమ వేదం!! (రాంరళీయం)-2.</title><link>http://dmurali62.blog.co.uk/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-5289340/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2008-12-28:/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-5289340/</guid><pubDate>Sun, 28 Dec 2008 17:47:26 +0100</pubDate><description>	&lt;p&gt;కొత్త జీవి ఆవిర్భావము:-కొత్త జీవి ఆవిర్భావానికి ముందు మనం స్త్రీ పురుష పునరుత్పత్తికి తోడ్పడే అవయవాలని గూర్చి తెలుసుకోవాలి.Search in internetపురుష శుక్లములో వుండే కోటానుకోట్ల వీర్య కణములే అంగద-జాంబవంతాది మహావీరులైన కోతి మూక. అందులో అందరికీ లంకలోనికి ప్రవేశార్హత కలగదు. జితేంద్రియుడు అధీక బలశాలి అణిమ-గరిమాది మహా సిద్ధులున్న వీరాంజనేయుని వంటి వానికే ఈ సముద్ర లంఘనం సాధ్య మౌతుంది.  మహేంద్ర గిరి మీద కెక్కి,తాడించి కుప్పించి లంఘనము చేయ వలసి వుంది. ఇక్కడ మహేంద్ర గిరి అంటే పురుషాండమైన అడివిలోంచి బయట పడి, ప్రొస్టేట్ గ్లాండ్ వున్న మహేంద్ర గిరి మీంచి దూకుతుంటే తోడుగా మహేంద్ర గిరిలో నున్న వౄక్ష రాజములు ఎగిసి పడతాయి. అదే ప్రొస్ట్రేట్ గ్లాండ్ సెక్రిషన్స్. ఇవి వాయు దేవుని శైత్యోపచారములు సూర్యుని శీతలీకరణ జరుపగా వేగముగా ప్రయాణించును. Might is Right అనే నానుడి జీవి ఆవిర్భావం కోసం ఇక్కడే ప్రారంభమైంది.&lt;br&gt;
 ఇక స్త్రీ యోని లవణ సముద్రం. Alkaline in nature.ఇందులో హనుమంతుని,పుట్ట బోయే జీవిని,ప్రళయాంతమున కాబోయే బ్రహ్మను; సమ్హరించేటందుకు సురస వస్తే ఆమెను శక్తి యుక్తులతో తప్పించుకో గలగాలి.క్లైటోరిస్ clitoris అయిన మైనక పర్వతం పై విశ్రాంతి తీసుకోకుండా ఎదరకు పోవాలి. గర్భాశయంలో వుండే చాయా గ్రాహిణి అయిన సిమ్హిక వల్ల ఆకర్షింప బడి క్రిందకు దిగిపోయి precipitate ప్రెసిపిటేత్ కాకూడదు.ఎలాగోలా fallopian tube ఫాలోపియన్ త్యూబ్ ను చేరాలి.ఇదంతా చేయటానికి వీర్య కణానికి శక్తి యుక్తులు కావాలి. కొండొకచో వీర్య కణం పెద్దదిగానూ చిన్నదిగానూ మార గలగాలి. పోటీ తత్వంతో వేగం పెంచుకుని ముందుగా అండమును చేరి,అండము గోడను తొలుచుకుని లోపలికి చొచ్చుకు పోవాలి. అదీ 160 డిగ్రీల కోణములో?! ఈ ప్రక్రియలో ఎన్నో వీర్య కణాలు ఓడిపోతాయి. కొన్ని యోని ద్వారంలోనే కూల బడతాయి.కొన్ని యోనిలోంచి ఎదరకు వెళ్లి చతికిల బడతాయి.కొన్ని గర్భాశయం గోడల్లో uterine wall ఇరుక్కుని నశిస్తాయి.ఏ విధంగా చూసినా ఒక్క వీర్యకణానికే ఛాన్స్. వాడే భవిష్య బ్రహ్మ!! rare cases అరుదుగా రెండు వీర్య కణాలు రెండు ఓవం లు విడుదలైతే ఆ రెంటినీ చేరి ఫైదీకరణం fertileచ్/ఏస్తే ఇద్దరు భవిష్య బ్రహ్మలు పుడతారు.twins &amp; triplets etc. కవలలూ-త్రిమూర్తులూ ఇత్యదులివన్నీను. కుక్కలూ-పిల్లులూ పందుల్లో ఇంకా ఎన్నో భవిష్య బ్రహ్మల ఉత్పత్తి జరుగుతుంది.&lt;br&gt;
వీర్య కణాలు రెండు రకాలు. ఒకటి ఎక్స్ క్రోమోజోమ్ కలదైతే మరొకటి వై క్రోమోజొమ్ కలది.మొదటిది స్త్రీ సంతానోత్పత్తి చేసే దైతే రెండవది పురుష సంతానోత్పత్తికి పనికి వచ్చేది.&lt;br&gt;
see:-&lt;br&gt;
హ్త్త్ప్://ఉసెర్స్.ర్చ్న్.చొం/జ్కింబల్ల్.మ.ఉల్త్రనెత్/భిఒలొగ్య్ఫగెస్/శ్/శెక్ష్ఛ్రొమొసొమెస్.హ్తంల్&lt;br&gt;
హ్త్త్ప్://ధుషర.ఫ్రీహొస్తింగ్.నెత్/బూక్/ఉప్ద్/ఔగ్201/క్ష్య్చ్ర్.హ్త్మ్&lt;br&gt;
హ్త్త్ప్://వ్వ్వ్.బిఒలొగ్య్-ఒన్లినె.ఒర్గ్/2/6_సెక్ష్_చ్రొమొసొమెస్.హ్త్మ్&lt;br&gt;
x స్త్రీ యోని రతిసమయంలో క్షీర సాగరం. యోనిలోనికి ద్రవించే బార్థోలిన్ గ్లాండ్ ద్రవాలూ-అటు పురుషుని అంగం నించి ద్రవించే ప్రొస్ట్రేట్ గ్లాండ్ ద్రవాలూ రెండూ కలిసి యోనిని క్షీర సముద్రంగా మారుస్తాయి. ఆ క్షీర&lt;br&gt;
సాగరాన్ని మంథర గిరి వంటి పురుషాంగం తరిస్తుంది. చిలుకుతుంది.స్త్రీ జననేంద్రియంలోని ఓవరీలను లంకలుగా భావించ వచ్చు.వీటిలో స్త్రీకి పుట్టుకతో జన్మత: వున్న అండములే యుక్తవయస్సు రాగానే  నెల కొకటిచొప్పున విడుదలై బయటకు వస్తాయి. అందూవల్లే స్త్రీలకు ఒక వయస్సు దాటే సరికి నెలసరులు ఆగిపోతాయి.Menopause.ఉజ్జాయింపుగా 45 సంవత్సరములు. ఈ ఓవరీస్ రావణ నిలయాలు. ఇందులో వుండే అండముల సంఖ్య constant from birth to death in females ఈ రావణుని అథీనంలోనున్న యక్ష -కిన్నెర కింపురుష-గంథర్వ,మానవ (మండోదరి) సీత అశోక వనంలో ?! -ఈ రెండూ ఎక్సెప్షన్స్ (అరుదైనవి) ఈ అండములోనించి స్త్రీలు ఒకరి తరవాత ఒకరు విడుదలై వస్తుంటారు. ఈ అండములను స్త్రీలు అనుటకు కారణం ఇవన్నీ xఎక్స్ క్రోమోజోమ్ లు గలవే! &lt;/p&gt;
	&lt;p&gt;(యింకావుంది)&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-5289340/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><comments>http://dmurali62.blog.co.uk/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-3074-5289340/#comments</comments></item><item><title>షష్ఠమ వేదం!! (రాంరళీయం)</title><link>http://dmurali62.blog.co.uk/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-5287951/</link><guid isPermaLink="false">tag:dmurali62.blog.co.uk,2008-12-28:/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-5287951/</guid><pubDate>Sun, 28 Dec 2008 12:06:43 +0100</pubDate><description>	&lt;p&gt;షష్ఠమ వేదం!! (రాంరళీయం)&lt;br&gt;
  డా/పెయ్యేటి మురళీ మోహన రావు.(రాంరళి)&lt;br&gt;
  భారతీయ హిందూ తత్త్వ సిద్ధాంతం ఆథునిక విజ్ఞాన శాస్త్రంగా నిరూపించే ఏకైక తొలి గ్రంథం!దైవంలో శాస్త్రార్థాన్ని చూడమనే తొలి గ్రంథం. పురాణాల్లో చెప్పిన వాటికి నిరూపాత్మక వివరణ. భారతీయ పురాణేతిహాసాల ద్వారా మన పూర్వీకులు అయిన మహర్షులు మనకేమి చెప్పదలచుకున్నారో విజ్ఞాన పరంగా సహేతుకంగా విపులీకరించే గ్రంథం.&lt;/p&gt;
	&lt;p&gt;          సత్యమేవ జయతే!&lt;/p&gt;
	&lt;p&gt;    మహా ప్రళయం సంభవించిన తదుపరి జీవ ఆవిర్భావం సంభవించిందని వేదాలు ఘోషిస్తున్నాయి. ఇంచుమించుగా అన్ని మతాల్లోనూ ఈ విషయం వుంది .. కొద్దిపాటి తేడాలతో!? జల ప్రళయం రావడం .. ఒక పడవలో జీవరాశినీ,వేదాలనీ చేర్చి మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను ఒడ్డుకు చేర్చడం ,వేదాలను తస్కరించిన సోమకుడనే రాక్షసుడిని చంపడం ,ఆ తరవాత సారస్వత మనువు ద్వారా తిరిగి అవి ప్రజలకు అందడం వంటివి ఇందులో వుంటాయి.&lt;br&gt;
ప్రళయం అంటే ఏమిటి?: అది ఎప్పుడు వస్తుంది?:- జీవి ఆవిర్భావానికి ముందు వచ్చేదే ప్రళయం. ప్రతి జీవీ ఆవిర్భవించడానికి ముందుగా ఈ ప్రళయం వస్తుంది. ఇది నిత్య ప్రళయం. స్త్రీ పురుషుల మధ్య ఆవిర్భవించే  ప్రణయం! పరిణయం ,కామోద్దీపన కోర్కెలూ అన్నీ రాబోయే ప్రళయానికి సంకేతాలు. స్త్రీపురుషులిద్దరూ శ్రుంగార కేళి సల్పుతారు. అమృత తుల్యమైన ఆనందాన్ని ఆస్వాదించి మరో జీవి ఆవిర్భానికి నాంది పలుకుతారు.&lt;br&gt;
 ఇక్కడ మనం ముందుగా హిందూ పురాణాలని బట్టి క్షీర సాగర మథనం గూర్చి చెప్పుకోవాలి. క్షీర సాగర మథనం అంటే మరేదో కాదు. స్త్రీ పురుషులు జరిపే రతి కేళి!&lt;br&gt;
  స్త్రీ ఉపస్థు ఒక క్షీర సాగరం. పురుషాంగం మథరగిరి పర్వతం. అమృతోద్భవం కోసం పురుషుడు తన పురుషాంగాన్ని స్త్రీ ఉపస్థు అనే క్షీర సాగరంలో ముంచి చిలుకుతాడు.ఆ ప్రక్రియలో పురుషాంగం స్త్రీ గర్భాశయంలోకి పూర్తిగా వెళ్లి పోకుండా స్త్రీ సెర్విక్స్ అడ్డుకుంటుంది.ఈ సెర్విక్సనే శ్రీకూర్మం. పురుషాంగం అనే మంథర గిరిని సెర్వ్క్సనే శ్రీకూర్మం మునిగి పోకుండా నిలబెడుతుంది. దేవదానవులు ఇటు పురుషుడిలోనూ అటు స్త్రీలోనూ జేరి ఆ సముద్ర మథనం కొన సాగిస్తారు. స్త్రీ పురుష బాహు బంధనలూ,పాద బంధనలూ ఆది శేషువులా వుండి,పురుషాంగాన్ని సవ్యంగా పట్టి సముద్ర మథనం సవ్యంగా జరిగేలా చేస్తాయి. ఈ ప్రక్రియలో పుట్టే వన్నీ నూతన జీవి ఆవిర్భావానికి నాంది పలుకుతాయి. ఆ విధంగా అమృత పానం చేసిన స్త్రీ-పురుషులిరువురూ తృప్తి నొందుతారు.&lt;br&gt;
(యింకావుంది)&lt;/p&gt;
&lt;p&gt; &lt;small&gt; &lt;a href="http://dmurali62.blog.co.uk/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-5287951/#comments"&gt;Comments&lt;/a&gt; &lt;/small&gt; &lt;/p&gt;</description><comments>http://dmurali62.blog.co.uk/2008/12/28/3127-3127-3149-3104-3118-3125-3143-3110-3074-3120-3134-3074-3120-3123-3136-3119-5287951/#comments</comments></item></channel></rss>
